Main

దిలావర్‌పూర్‌లో SIR ఓటరు నమోదుపై సమీక్ష

*2 రోజుల్లో 100% పూర్తి చేయాలని శ్రీహరి రావు ఆదేశం* దిలావర్‌పూర్, జూలై 17, (జనం సాక్షి) : మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ …

గుర్తుతెలియని వ్యక్తి చేతిలో వృద్ధుడి హత్య

రెబ్బెన,జూలై17(జనం సాక్షి): రెబ్బెన మండల కేంద్రంలోని ఆసిఫాబాద్ రోడ్డు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం పర్స నంబల కు చెందిన మసాడే సోమయ్య 65 అనే …

శ్రీ జగన్నాథ రథయాత్రను విజయవంతం చేద్దాం

మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి జడ్చర్ల, జూలై 17 (జనంసాక్షి): జడ్చర్ల పట్టణంలో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవంను ప్రజలు, …

నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

గంభీరావుపేట జూలై 17(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని పొన్నాలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ …

ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ

మల్లాపూర్ జూలై17 (జనంసాక్షి): మండలంలోని సాతారం ప్రాథమిక పాఠశాలలో మండల రెవెన్యూ అధికారులు మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ ఆధ్వర్యంలో రేవెన్యూ అధికారులు …

గుండం పెళ్లిలో భూభారతి- భూ, రీసర్వే పై అవగాహన సదస్సు

మల్లాపూర్, జులై17 (జనంసాక్షి): భూభారతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో చేపడుతున్న భూ రీ సర్వే తో భూ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయని తాసిల్దార్ రామ్ చందర్ అన్నారు. …

గుండం పెళ్లిలో భూభారతి- భూ, రీసర్వే పై అవగాహన సదస్సు

  మల్లాపూర్, జులై17 (జనంసాక్షి): భూభారతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో చేపడుతున్న భూ రీ సర్వే తో భూ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయని తాసిల్దార్ రామ్ …

రెబ్బేన లో మరో దారుణ హత్య

రెబ్బెన, జూలై17(జనం సాక్షి): కొమురం భీం రెబ్బెన మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ పరిధిలో శుక్రవారం దారుణ హత్య జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. ఆసిఫాబాద్ …

దేశంకోసం ధర్మకోసం పనిచేసే పార్టీ బీజేపీ

మల్దకల్ జూలై 17 (జనంసాక్షి)మండల కేంద్రంలోని బిజెపి మండల కార్యవర్గ సమావేశం శుక్రవారం మండల బిజెపి అధ్యక్షులు తిరుపతిరెడ్డి అధ్యక్షతనజరిగింది.సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుఎస్ …

ముషీర్‌నగర్‌లో రూ.10 లక్షలతో మహిళా సమాఖ్య భవనం స్లాబ్ పనులకు శ్రీకారం

సిరికొండ, జూలై 17 (జనం సాక్షి): సిరికొండ మండలంలోని ముషీర్‌నగర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) ద్వారా మంజూరైన రూ.10 …