నల్లగొండ

ఆటోను ఢీకొన్న బస్సు: ముగ్గురి మృతి

చివ్వెంల: నల్గొండ జిల్లా చివ్వెంల మండలం గుజలూరు సమీపంలో 65వ జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో …

సూర్యాపేటలో రూ.10 లక్షల గంజాయి స్వాధీనం

నల్గొండ: సూర్యాపేటలో రూ.10లక్షలు విలువచేసే రెండు క్వింటాళ్ల గంజాయిని పోలీసులు సీజ్‌ చేశారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. …

తెలంగాణను వంచించే కుట్రలు: టిఆర్‌ఎస్‌

నల్లగొండ,జూన్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఇక్కడి ప్రాజెక్టులకు అడ్డుకుంటే ప్రజలు ఊరుకోరని  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించాలని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ హెచ్చరించారు. గతంలో విద్యుత్‌ సమస్యల …

మూడెకరాల పంపిణీకి కట్టుబడి ఉన్నాం

నల్లగొండ,జూన్‌15(జ‌నంసాక్షి): దళితులకు మూడెకరాల భూ పంపిణీలో ప్రభుత్వం చిత్తశుద్దిగా పనిచేస్తోందని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు. భూమిలేని ప్రతి పేద దళిత కుటుంబానికి మూడు …

ఎస్సీ కార్పోరేషన్‌ రుణపరిమితి పెంపు

నల్గొండ,మే31: దళితులకు మూడు ఎరకాల భూ పంపిణీ కార్యక్రమం జూన్‌ 2 నుంచి జిల్లాలో వేగవంతం కానుందని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు. తెలంగాణ …

వ్యభిచారం చేయాలంటూ తల్లి, భర్త నిర్బంధం..కూతురు ఆత్మహత్య

నల్గొండ : జిల్లాలోని నకిరేకల్‌ మండలం, నోముల గ్రామంలో దారుణం జరిగింది. తల్లి, భర్త కలిసి వ్యభిచారం చేయాలని వేధించడంతో బీటెక్‌ (సెకండియర్‌) చదివిన ఝాన్సీ అనే …

ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

నల్గొండ: యాదగిరిగుట్టలోని ఓ ప్రైవేటు లాడ్జిలో ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రేమజంట పరిస్థితి  విషమంగా ఉండటంతో వారిని  హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రేమజంట …

ఇసుక గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

నల్లగొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దేవరకొండ మండలం దుబ్బతండాలో ఇసుక కోసం తవ్విన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులను దుబ్బతండాకు చెందిన సిద్దులు, …

వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి

నల్గొండ: గుండాల మండలం వంగాలలో వ్యవసాయబావిలోపడి సోమిరెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నల్గొండ జిల్లాలోని ఫార్మా కంపెనీలో ఘర్షణ

నల్లగొండ: చౌటుప్పల్‌ మండలంలోని డిస్కవరీ ఫార్మా కంపెనీలో సెక్యూరిటీ సూపర్‌వైజర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మద్యంలో కలుపుకునేందుకు నీరు ఇవ్వలేదని.. సురేందర్‌ అనే సూపర్‌వైజర్‌ను.. బీహార్‌కు …