నల్లగొండ

నిరతంతర విద్యుత్‌ ఘనత కాదా: ఎమ్మెల్యే

నల్లగొండ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ప్రత్యేక రాష్ట్రంలో విద్యుత్‌ కొరతను సమర్థవంతంగా ఎదుర్కోవటంతో పాటు పగలే 9 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్‌ను వ్యవసాయానికి ఉచితంగా అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే …

అక్కంపల్లి నుంచి పానగల్‌ ఉదయ సముద్రానికి నీటి విడుదల

తీరనున్న నల్లగొండ జిల్లా తాగునీటి కష్టాలు నల్లగొండ,ఆగస్టు30 : నల్లగొండ అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి పానగల్‌ ఉదయ సముద్రానికి తాగునీటిని అధికారులు విడుదల చేశారు. రోజుకు …

వెలిమినేడు డేరా బాబా భూముల్లో ఎర్ర జెండాలు

  నల్లగొండ,ఆగస్టు30 : నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో డేరా బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ కు చెందిన భూముల్లో బుధవారం సీపీఎం …

రైలు కిందపడి కానిస్టేబుల్‌ ఆత్మహత్య

నల్లగొండ,ఆగస్ట్‌30: వ్యక్తిగత కారణాలతో ఓ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌ సవిూపంలో ట్యాంక్‌ తండా వద్ద ఈ ఘటన జరిగింది. రైలు కిందపడి …

లారీ, ఆటో ఢీ.. ఇద్దరు మృతి

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  చేవెళ్ల మండలం ముడిమాలగేట్‌ దగ్గర లారీ,ఆటో ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఉస్మానియా …

అప్పుల బాధతో చేనేత కార్మికుడి ఆత్మహత్య

నల్గొండ: చేనేత కార్మికుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. అప్పుల ఊబిలో చిక్కుకున్న చేనేత కార్మికులు.. దాని …

ఖమ్మం, నల్లగొండల్లో 44 డిగ్రీలు

హైదరాబాద్‌: ఇరు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఆదివారం ఖమ్మం, నల్లగొండల్లో అత్యధికంగా 44 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం కూడా పగటి ఉష్ణోగ్రతలు …

మద్యం మత్తులో భార్య ను హ‌తమార్చిన భ‌ర్త‌

ఆనాధ‌లైన చిన్నారులు నల్గొండ : మద్యం మత్తులో రోకలితో మోది భార్య హతమార్చాడో కసాయి.. ఈ సంఘటన దేవరకొండ పట్టణంలో శనివారం వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబ …

సాగర్ ఎడమకాల్వకు నీరు విడుదల

నల్గొండ: నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు నీరు విడుదలైంది. గురువారం ఉదయం మంత్రి జగదీశ్వర్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. మొదటి జోన్ పరిధిలోని ఆరు తడి పంటలకే నీటిని విడుదల …

సాగర్కు కొనసాగుతున్న వరద

నల్గొండ : నాగార్జునసాగర్కు వరద ఉధృతి కొనసాగుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా,  ప్రస్తుత నీటిమట్టం 514.50 అడుగులకు చేరినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే …