నల్లగొండ

నల్గొండ కాంగ్రెస్‌ కార్యాలయంపై విద్యార్థి ఐకాస దాడి

నల్గొండ : నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంపై విద్యార్ధి ఐకాస నాయకులు దాడిచేసి, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. అఖిల పక్షంలో తెలంగాణకు అనుకేల నిర్ణయం  చెప్పాలని …

ఆటో బోల్తా : ఇద్దరు చిన్నారులు మృతి

నల్లగొండ: పెళ్లి జరగాల్సిన నివాసంలో విషాదం అలుముకుంది. అదుపుతప్పి పెళ్లి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన మఠంపల్లి …

కాంగ్రెస్‌ వైఖరి చెప్పకపోతే పార్టీ మూడు ముక్కలు :సీపీఐ నేత నారాయణ

నల్గొండ : ఈ నెల 28న జరిగే అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ స్పష్టమైన వైఖరి చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో …

ఆటో బోల్తా : 14 మందికి గాయాలు

మునగోడు : నల్లగొండ జిల్లా మునుగోడు శివారులో గురువారం ఉదయం ఆటో బోల్తా పడిన సంఘటనలో 14 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా …

నల్గొండలో పరిస్థితి ప్రశాంతం

నల్గొండ: నల్గొండ పట్టణంలో పరస్థితి ప్రశాంతంగా ఉందని హైదరాబాద్‌ రేంజీ ఐజీ రాజీవ్‌ రతన్‌ తెలిపారు. పట్ణణంలో పర్యటించి అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. …

28న అఖిలపక్షం జరగాల్సిందే: జానారెడ్డి

నల్లగొండ : తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఈనెల 28న నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశం జరగాల్సిందేనని రాష్ట్రమంత్రి జానారెడ్డి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశాన్ని వాయిదా …

పెద్దలు తప్పి పేదలు పట్టని ప్రభుత్వం

చిట్యాల : ప్రభుత్వానికి పెద్దలు తప్ప పేదలు సంక్షేమం పట్టడంలేదని సీపీఎం శాసన సభాపక్ష మాజీ నాయుకులు నోములు నరసింహయ్యవిమర్శించారు. చిట్యాలలో శనివారం జరిగిన తమ పార్టీ …

తెలంగాణకోసం పార్లమెంటు స్తంభన : బీజేపీ

నల్గొండ: వచ్చేనెల 9 నుంచి ప్రత్యేక తెలంగాణ కోసం బీజేపీ ఎంపిలు పార్లమెంటును స్తంభింపజేస్తారని పార్టీ రాష్ట్ర నేత  బి. దత్తాత్రేయ చెప్పారు. కోదాడ నుంచి ఈ …

సాగర్‌ ఎడమ కాల్వకు నీటి విడుదల

నల్గొండ : నాగార్జున సాగర్‌ నుంచి ఎడమ కాల్వకు అధికారులు నీటిని వాడుదల చేశారు. 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల అధికారులు తెలిపారు,

విద్యుదాఘూతంతో యువకుని మృతి

చాట్కాల : గుండ్రాంపల్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘూతానికి గురై కోనేటీ కృఫ్ట(19) అనే యువకుడి మృతి చెందాడు. మృతుడు నార్కెట్‌పల్లి మండలం జువ్విగూడెం వాసిగా గుర్తుంచారు, గుడ్రాంపల్లిలోని తన …

తాజావార్తలు