నల్లగొండ

ఇవాళ ‘సూర్యాపేట సమరభేరీ’

నల్లగొండ : సూర్యపేట గులాబీ కాంతులీనుతుంది, టీఆర్‌ఎస్‌ జెండాలు, కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో పట్టణమంతా గులాబీమయమైంది. ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ సమరభేరి మోగనుంది. ఇవాళ సూర్యాపేటలో …

ఫ్లోరిన్‌ గ్రామాల్లో కేంద్రబృందం పర్యటన నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో పరిశీలన

నల్గొండ, నవంబర్‌22: ఫ్లొరిన్‌ సమస్యతో సతమతమవుతున్న పలు గ్రామాల్లో కేంద్రబృందం పర్యటించింది. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నది. పలు  పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన నీటి వసతులు, …

సంక్షేమ హాస్టళ్ళలో మౌలిక సౌకర్యాలను మెరుగుపరుచాలి : కలెక్టర్‌

నల్లగొండ, నవంబర్‌22: సంక్షేమ వసతి గృహలలో విద్యార్థుల సర్వతోముఖాభివృద్దికి పాటుపడాలని అధికారులను అదనపు జాయింట్‌ కలెక్టర్‌ నీలకంఠం ఆదెశించారు. గురువారంనాడు  కలెక్టరేట్‌ కార్యాలయంలో సంక్షేమ శాఖ అధికారుల …

పాఠశాలలలో ఘనంగా స్వపరిపాలనా దినోత్సవం

చిలుకూరు : మడలం కేంద్రంలోని సాయి గ్రామర్‌ పాటశాలలో గురువారం విద్యార్థులు ఘనంగా స్వపరిపాలనా దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్వవహరించి  తోటి  విద్యార్థులకు విద్యా బోధన …

ఉపాధి నిధులపై సమీక్షా సమావేశం

చిలుకూరు : మండలంలోని పదమూడు పంచాయతీల్లోని ఐదు ఆవాస గ్రామాల్లో పదినెలలుగా జరిగిన ఉపాధి పనులకు రూ,3,47,08,137. నిధులు ఖర్చుయ్యాయి,ఈనిధులపై స్పెషల్‌ ఆడిట్‌ సిబ్బంది గ్రామాల వారీగా …

అనాధాశ్రమాన్ని సందర్శించిన జాయింట్‌ కలెక్టర్‌

చౌటుప్పల్‌ : అమ్మా,నాన్న అనాధాశ్రమాన్ని నల్గొండ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ సందర్శాచారు. ఆశ్రమంలోని అనాధలకు అందిస్తున్న సేవలను  పరిశీలన చేశారు. ఆయనతో పాటు చౌటుప్పల్‌ తహసిల్దార్‌ …

ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు పరచాలి: జెసి హరిజవహర్‌ లాల్‌

నల్లగొండ, నవంబర్‌21: ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు పరచడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నజాయింట్‌ కలెక్టర్‌ హరిజవహర్‌ లాల్‌ తెలిపారు. బుధవారంనాడు  త నఛాంబర్‌ లో ఇండియన్‌ …

ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలుకు చర్యలు : జెసి

నల్గొండ, నవంబర్‌ 21 (జనంసాక్షి): ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు పరచడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ తెలిపారు. బుధవారం నాడు తన …

కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

నకిరేకల్‌ : ఏఎంఆర్‌ ప్రాజెక్టు ద్వారా నకిరేకల్‌ నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నింపాలని నకిరేకల్‌ లో ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నారు. ఈరోజు …

చెరువులు నింపేంత వరకు ఉద్యమం

నకిరేకల్‌ : ఏఎమ్మిర్‌ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని 93 చెరువులను నింపేంత వరకు సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగుతాయని పార్టీ జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు. …