నల్లగొండ

పెద్దలు తప్పి పేదలు పట్టని ప్రభుత్వం

చిట్యాల : ప్రభుత్వానికి పెద్దలు తప్ప పేదలు సంక్షేమం పట్టడంలేదని సీపీఎం శాసన సభాపక్ష మాజీ నాయుకులు నోములు నరసింహయ్యవిమర్శించారు. చిట్యాలలో శనివారం జరిగిన తమ పార్టీ …

తెలంగాణకోసం పార్లమెంటు స్తంభన : బీజేపీ

నల్గొండ: వచ్చేనెల 9 నుంచి ప్రత్యేక తెలంగాణ కోసం బీజేపీ ఎంపిలు పార్లమెంటును స్తంభింపజేస్తారని పార్టీ రాష్ట్ర నేత  బి. దత్తాత్రేయ చెప్పారు. కోదాడ నుంచి ఈ …

సాగర్‌ ఎడమ కాల్వకు నీటి విడుదల

నల్గొండ : నాగార్జున సాగర్‌ నుంచి ఎడమ కాల్వకు అధికారులు నీటిని వాడుదల చేశారు. 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల అధికారులు తెలిపారు,

విద్యుదాఘూతంతో యువకుని మృతి

చాట్కాల : గుండ్రాంపల్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘూతానికి గురై కోనేటీ కృఫ్ట(19) అనే యువకుడి మృతి చెందాడు. మృతుడు నార్కెట్‌పల్లి మండలం జువ్విగూడెం వాసిగా గుర్తుంచారు, గుడ్రాంపల్లిలోని తన …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ఆలేరు: మండలం కందిగడ్డతండా సమీపంలో జాతీయ రహదారిపై లారీ.డీపీఎం వ్యాన్‌ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు. మృతి చెందారు. ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి, మృతులు వరంగల్‌ జిల్లా దేవరుప్పుల …

సాగర్‌ ఎడమ కాల్వకు నీటి విడుదల

నల్గొండ : నాగార్జునసాగర్‌ నుంచి ఎడమ కాల్వకు అధికారులు నీటిని విడుదల చేశారు. మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఎన్‌ఎన్‌సీ అధికారులు తెలిపారు. దీంతో …

ధాన్యం వేలం పాట ఖరారు

చిలూకూరు : మండలంలోని ఎర్రిపోతుల గూడెంలో ధాన్యం వెలం పాటను గ్రామపంచాయితీ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామంలో నిర్వహించారు. ఆవెలం పాలకు నలుగురు వ్వక్తులు పాటలో పాల్గొన్నారు, అందులో …

అక్రమ విద్యుత్‌ వాడకందార్లకు జరిమానా

చిలుకూర్‌ : మండలంలోని సీతల తండాలో అక్రమంగా విద్యుత్‌ వినిమోగిస్తున్న ఆరుగురికి జరిమానా విధించినట్లు మండల విద్యుత్‌ ఏఈరవికుమార్‌ శుక్రవారం తెలిపారు. ఒకొక్కరికి రూ.2000 చొప్పున వసూలు …

వరిపంట పరిశీలన

చిలుకూర్‌ : మండలంలోని బేతవోలు గ్రామంలో వ్వవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తనం పథకం ప్రవెశ పట్టారు ఈపథంలో వరిపంటసాగు చేసిన డొంగరి కోటేశ్వరరావు వరి పంటను మండల …

బీసీ సంక్షేమసంఘం నేత కృష్ణయ్యకు స్వాగతం

చిట్యాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్యకు చిట్యాలలో బిసి విద్యార్థి సంఘం నాయకులు శుక్రవారం స్వాగతం పలికారు. మిర్యాలగూడలో జరగనున్న బీసీ విద్యార్థి సమరభేరి సభకు …