నిజామాబాద్

పెరిగిన జీవన వ్యయం నేపథ్యంలో విఆర్ ఏల డిమాండ్లను నెరవేర్చాలి

రుద్రూర్ (జనంసాక్షి) తమ సమస్యలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు తెలంగాణ వీఆర్ఏల జేఏసీ ప్రకటించింది. దీనిలో భాగంగానే …

పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

మోమిన్ పేట జులై 27( జనం సాక్షి)  పేద ప్రజల సంక్షేమమే కెసిఆర్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు బుధవారం …

పెరిగిన జీవన వ్యయం నేపథ్యంలో విఆర్ ఏల డిమాండ్లను నెరవేర్చాలి

రుద్రూర్ (జనంసాక్షి) తమ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 25 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు తెలంగాణ వీఆర్ఏల జేఏసీ ప్రకటించింది. …

*వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన మెట్పల్లి బిజెపి నాయకులు

27.07.2022 మెట్పల్లి టౌన్ : జనంసాక్షి మెట్పల్లిలోని సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు టీఎస్ వీఆర్ఏ జేఏసీ చేస్తున్న నిరవధిక సమ్మెకు మెట్పల్లి బిజెపి పట్టణ అధ్యక్షులు …

పాఠ్య పుస్తకాల పంపిణీ తో పాటు వసతులను కూడా పర్యవేక్షిస్తున్న మండల తెరస నాయకులు

రుద్రూర్ (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం మనఊరు – మనబడి . ఈ కార్యక్రమంలో భాగంగా …

ప్రియతమ నాయకుని కోసం విద్యార్థులకు పుస్తకాల కిట్ ఇచ్చిన కుర్మజీ సాయిలు

రుద్రూర్ జులై 27 (జనంసాక్షి): బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ మాల్యాద్రి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన కుర్మాజీ సాయిలు, బుధవారం …

రుద్రూర్ లో పార్టీ జెండా ఎగురవేసిన రాజేసింగ్

రుద్రూర్ (జనంసాక్షి): ప్రజల గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున గోశామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ రుద్రూర్ మండల కేంద్రనికి వచ్చి బీజేపీ పార్టీ జెండాను …

వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు ఉపాధి.

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్. తాండూరు జులై 27(జనంసాక్షి) వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం అయ్యప్ప నగర్ లో నివాసం ఉంటున్న …

గాంధారి మండలంలోని కరక్ వాడి గ్రామంలో- బర్లమత్తడికి బుంగ

గాంధారి జనంసాక్షి జులై 27 కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని కరక్ వాడి గ్రామంలో బర్ల మత్తడికి  బుంగ  రాత్రి కురిసిన వర్షానికి బర్ల మత్తడి …

టిఆర్‌ఎస్‌కు షాక్‌..బిజెపిలో చేరనున్న మోహన్‌ రెడ్డి

నిజామాబాద్‌,జూలై27(జనంసాక్షి ): అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు పెద్ద షాక్‌ తగిలింది. ఆల్‌ ఇండియా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి వడ్డి మోహన్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌కు రాజీనామా …