నిజామాబాద్

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నారా సంచులు పంపిణి

నేరేడుచర్ల( జనంసాక్షి )న్యూస్.ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ కవర్ల వాడకంతో భూతాపం పెరిగి పర్యావరణానికి పెద్ద ముప్పుగా మారిందని అటువంటి వాటిని నేరేడుచర్ల( జనంసాక్షి )న్యూస్.ఒకసారి వాడి …

*సైబర్ నేరాలపై పై మహిళ సంఘ సభ్యులకు అవగాహన కార్యక్రమం

 భీంగల్ ప్రతినిధి(జనంసాక్షి):భీంగల్ మండలం లోని అన్ని గ్రామాల మహిళా సంఘాల సబ్యులకు బుధవారం నాడు భీంగల్ లోని ఐకేపీ కార్యాలయంలో  అన్ని గ్రామ సంఘ మహిళలలకు    …

ఏఐఎస్ఎఫ్ వార్షికోత్సవాలను జయప్రదం చేయండి

– ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు చేర్యాల (జనంసాక్షి) జులై   : ఆగస్టు1 నుండి 12 వరకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ 87వ …

*నిలువ నీరు ఉంచుకోకుండా చూసుకోవాలి!

కార్యదర్శి ఫరీదా ఐలాపూర్ _________________________ లింగంపేట్   జూలై (జనంసాక్షి)  సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలందరు జాగ్రత్తలు తీసుకోవాలని ఐలాపూర్ కార్యదర్శి ఫరీదాభేగం అన్నారు.ఆమె బుధవారం లింగంపేట్ మండలంలోని …

వచ్చేది బిజెపి ప్రభుత్వమే..

ప్రజా గోస  బిజెపి భరోసా లో నిజామాబాద్ ఎంపీ అరవింద్… బేల, జూలై   ( జనం సాక్షి ) : రానున్న ఎన్నికల్లో తెలంగాణ లో వచ్చేది …

ఇంటింటి ఆరోగ్య సర్వేలో పాల్గొన్న ఎం.పి.డి.ఓ, ఎం.పి.ఓ.

కోటగిరి జూలై జనం సాక్షి:- కోటగిరి మండల కేంద్రంలో పోతంగల్ గ్రామంలోబుధవారం రోజున జరుగుతున్న ఇంటింటి ఆరోగ్య సర్వేను ఎం.పి.డి.ఓ,ఎం.పి.ఓ పరిశీలించారు.ఈ పరిశీలనలో భాగంగా ఎం.పి.డి.ఓ, ప్రజలకు …

కమీషనర్ ఆఫ్ ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్ జీవన్ లాల్ ను సన్మానించిన జర్నలిస్టులు

జూలూరుపాడు, జూలై 27, జనంసాక్షి: ఆదాయపన్ను శాఖ నేర పరిశోధన విభాగంలో తెలుగు రాష్ట్రాల పరిధిలో అడిషనల్ కమిషనరుగా పని చేస్తున్న లావుడియా జీవన్ లాల్ (ఐఆర్ఎస్) …

ఇటీవల మరణించిన వారి కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ!

సిరికొండ: జయశంకర్ భూపాలపల్లి (ప్రతినిధి) జూలై    జనం సాక్షి: ఇటీవల జిల్లాలోని భూపాలపల్లి,గణపురం మండలాలలో మరణించిన వారి కుటుంబాలను తెలంగాణ తొలి శాసనసభాపతి ఎమ్మెల్సీ సిరికొండ …

మోకాళ్ళ పై నిలబడి నిరసన తెలిపిన విఆర్ఏలు

స్టేషన్ ఘన్పూర్, జూలై 27 ,( జనం సాక్షి) : విఆర్ఏలకు ఇచ్చిన హామీ మేరకు విఆర్ఏ ల సమస్యలువెంటనే పరిష్కరించాలని తహసీల్దారు  కార్యాలయం ముందు విఆర్ఏలు …

ఆగస్టు 1 న ఆర్డీఓ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండ

జహీరాబాద్ జులై 27( జనంసాక్షి) కేంద్ర, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 1 న దేశ వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో …