నిజామాబాద్

జాతరను తలపించేలా పోచారం భాస్కర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

  కేజీబీవీ కస్తూరిబా గాంధి బాలికల పాఠశాలలో వినూత్నంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన మహిళా నాయకులు రుద్రూర్(జనంసాక్షి): మహిళల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్న తమ …

నూతన మండలాలుగా ఆలూరు డొంకేశ్వర్

  జనం సాక్షి ఆర్మూర్ రూరల్ జూలై23:- నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో నూతనంగా ఆలూర్, డొంకేశ్వర్ మండలాలు ఏర్పాటు అయ్యాయి. ఈ మేరకు …

అభిమాన నాయకుని పుట్టినరోజు సందర్భంగా 18 మంది కార్యకర్తల అవయవ దానము

రుద్రూర్(జనంసాక్షి): ఉమ్మడి జిల్లాల డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని మండలల్లో తమ అభిమాన నాయకుని పుట్టిన రోజు వేడుకలను …

చిన్నతనం నుంచి దొంగతనాలు అంతర్ జిల్లా బైకుల దొంగ అరెస్టు

పది మోటార్ సైకిళ్ల స్వాధీనం వివరాలు వెల్లడించిన సి పి కె.నాగరాజు జనం సాక్షి ఆర్మూర్ క్రైమ్ న్యూస్ జూలై 23 : అతనికి చిన్ననాటినుంచి దొంగతనాలు …

పలు వ్యాపార సముదాయాలను,ప్రభుత్వ ప్రాంగణ స్థలాలను స్పెషల్ డ్రై నిర్వహించి

ఎం.పి.ఓ మారుతి,హెల్త్ సూపర్ వైసర్ కృష్ణవేణి కోటగిరి జూలై 23 జనం సాక్షి:- కోటగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని పలు వ్యాపార సముదాయాలను,ప్రభుత్వ ప్రాంగణ స్థలాలను మండల …

*కెఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి

మంత్రి ఐకె రెడ్డి,జడ్పీటీసీ అనిల్ జాదవ్. జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలు కుంర ఈశ్వరి బాయి భర్త రాజు ఇటీవల హృద్రోగంతో మృతి …

ఓపన్ స్కూల్ ను సద్వినియోగం చేసుకోవాలి

జహీరాబాద్ జులై 23( జనంసాక్షి)బడిమనిన విద్యార్థులు ఆసక్తి ఉంటే ఓపన్ స్కూల్ విద్యా విధానం ను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరిద్ అన్నారు. …

నిత్యావసర వస్తువుల పై జీఎస్టీ విధింపుకు వ్యతిరేకంగా రుద్రూర్ తెరాస నాయకుల నిరసన

రుద్రూర్(జనంసాక్షి): నిత్యావసర వస్తువుల పై జీఎస్టీ విధింపుకు వ్యతిరేకంగా శుక్రవారం రోజున రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద తెరాస మండల నాయకులు రహదారిపై బైఠాయించి కేంద్ర …

భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం

జనంసాక్షి  / రాజంపేట్ మండల కేంద్రంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో బ్యాంక్ మేనేజర్ …

కార్పొరేట్‌కు దీటుగా విద్యనందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది

రుద్రూర్(జనంసాక్షి) రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గాంధీ ఎంపీపీయస్ పాఠశాలలో శుక్రవారం తెరాస మండల ప్రజాప్రతినిధులు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …