నిజామాబాద్

కెసిఆర్‌ సొంత మిషన్లకే ప్రాధాన్యం

రైతు సంక్షేమం పట్టని సర్కార్‌ నిజామాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి):  రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంపై శ్రద్ధ తీసుకున్నట్లయితే  రైతులు ఆత్మహత్యలు ఉండేవి కావని కాంగ్రెస్‌ నేత,డిసిసి అధ్యక్షుడు మహ్మద్‌ హుడాన్‌  …

బిజెపిని బలోపేతం చేస్తాం

నిజామాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): బూత్‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం బిజెపి కార్యకర్తలపై ఉందని పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. 2019లో అధికారమే లక్ష్యంగా నాయకులు, …

ఎస్సారెస్పీ ఆందోళనతో కట్టుదిట్టమైన చర్యలు

నిజామాబాద్‌,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): శ్రీరాంసాగర్‌ స్థిరీకరణతో రైతులకు మేలు జరుగనుందని అధికారులు అంటున్నారు. అయితే నీళ్ల విడుదల కోసం రైతులు ఆందోళనచేస్తున్నారు. వర్షాభావంతో ఇటీవల నీళ్లు రాక తగిన …

తనపై రాజకీయ కుట్ర జరుగుతుంది

– రాజకీయ కుట్రతోనే లైంగిక ఆరోపణలు – శాంకరి కళాశాలతో నాకు సంబంధం లేదు – నిజామాబాద్‌ మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌ నిజామాబాద్‌, ఆగస్టు3(జ‌నం సాక్షి) …

ప్రజా సమస్యలను వదిలి విమర్శలా: తాహిర్‌

నిజామాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ హూదాన్‌ అన్నారు. రైతులు నీటి కోసం …

హరితహారంలో భాగస్వాములు కావాలి

నిజామాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని మేయర్‌ ఆకుల సుజాత అన్నారు. నాటిన మొక్కలను సంరక్షించాల్సిన …

అభివృద్ది కార్యక్రమాలతో విపక్షాల్లో వణుకు: ఈగ

నిజామాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నాయకులకు వెన్నులో వణుకు పుడుతుందని తెరాస జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి అన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేక …

మోడల్‌ ప్లాంటేషన్‌గా లింగంపేట

నిజామాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఎల్లారెడ్డి సర్కిల్‌ పరిధిలోని లింగంపేటను మోడల్‌ ప్లాంటేషన్‌గా ఎంపిక చేసినట్లు ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ డేవిడ్‌ రమకాంత్‌ తెలిపారు.కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో 20 …

నేడు నిజామాబాద్‌లో..

మంత్రి కేటీఆర్‌ పర్యటన – బైపాస్‌లో ఐటీ హబ్‌ శంకుస్థాపన చేయనున్న మంత్రి నిజామాబాద్‌, జులై31(జ‌నం సాక్షి) : రాష్ట్ర ఐటీ, పురపాలక, మైనింగ్‌ శాఖల మంత్రి …

యువకుడి దారుణహత్య

నిజామాబాద్‌,జూలై28(జ‌నం సాక్షి): ఓ యువకుడిని దారుణంగా హత్య చేయడమే గాకుండా గుర్తుపట్టకుండా నది ఒడ్డులో పాతరేశారు. ఈ ఘటన జిల్లాలోని కోటగిరి మండలం కోడిచర్ల గ్రామ శివారులో …

తాజావార్తలు