నిజామాబాద్

అన్న దాతను బలిగొన్న పెద్దపులి

నిజామాబాద్‌ : జిల్లాలోని బిచ్కుంద మండలంలోని పెద్దకొడపుగల్‌ శివారులో ఈరోజు ఉదయం పొలం పనులకు వెళ్లిన రైతు కుమ్మరి బాలయ్య (58)పై పెద్దపులి దాడి చేసింది. దీంతో …

తూంపల్లిలో వడగళ్ల బీభత్సం

సిరికొండ : నిజామబాద్‌ జిల్లా  సిరికొండ మండలంలోని తూంపల్లి, వన్నాజీపేట్‌ గ్రామాల్లో నేటి తెల్లవారుజామున వడగళ్లవాన కురిసి బీభత్సం సృష్టించింది. తూంపల్లిలో దాదాపు వంద మందికి చెందిన …

తూంపల్లిలో వడగళ్ల వాన కురిసి బీభత్సం

సిరికొండ: మండలంలోని తూంపల్లి వన్నాజీపేట్‌ గ్రామాల్లో నేటి తెల్లవారుజామున వడగళ్ల వాన కురిసి బీభత్సం సృష్టించింది. తూంపల్లిలో దాదాపు వంద మందికి చెందిన 300ఎకరాల విస్తీర్ణంలో వరిపంట …

కురిసిన వడగళ్లవానకు 200 ఎకరాల్లో దెబ్బతిన్న వరి

సిరికొండ: మండలంలోని తూంపల్లిలో తెల్లవారుజామున కురిసిన వడగళ్లవానకు సుమారు 200 ఎకరాల్లో వరిపంట దెబ్బతింది. మామాడి కాపు రాలిపోయింది. ఇతర గ్రామాల్లో కూడా వర పంటకు నష్టం …

మండల పరిషత్తు కార్యదర్శుల సమావేశం

నవీపేట గ్రామీణం: మండల పరిషత్తు కార్యాలయంలో సోమవారం మండల కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో నారాయణ వేసవిలో తాగునీటి ఎద్దటి లేకుండా తగిన జాగ్రత్తలు …

ఐదుగురు సాయిబాబా మాలలు దీక్షలు ప్రారంభం

బాన్స్‌వాడ: బాన్స్‌వాడలో సోమవారం సాయిబాబా దీక్షలను గురుస్వామి వినయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఐదుగురు బాబా మాలలు వేసుకుని ఈనెల 5న బాన్స్‌వాడ నుంచి షిర్డీకి బయలుదేరి …

ఆర్టీసీ పరిరక్షణ కార్మికుల కమిటీ ఏర్పాటు

బాన్స్‌వాడ: బాన్స్‌వాడ ఆర్టీసీ డిపొ పరిధిలోని కార్మికులు సోమవారం పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి ప్రైవేటు వాహనాలు బస్టాండు వద్ద ఆగకుండా చర్యలు తీసుకున్నారు. డిపొ మేనేజరు …

విజేత యూత్‌ సంఘం చలివేంద్రం ఏర్పాటు

నవీపేట గ్రామీణం: మండలంలోని నాడాపూర్‌ గ్రామంలో విజేత యూత్‌ సంఘం ఆధ్వర్యంలో సోమవారం గ్రామంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రతి …

గ్రామ పంచాయతీ ఎదురుగా ఖాళీ బిందెలతో ధర్న

నవీపేట: మండలంలోని వడ్డెర కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో కాలనీ వాసుటు ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ ఎదురుగా ధర్నా చేపట్టారు. …

విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని తెదేపా దీక్ష

బాన్సువాడ: విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా బాన్సువాడలో తెదేపా నాయకులు ఆదివారం దీక్ష చేపట్టారు. మండలంలోని గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు సుమారు 50 మంది దీక్షలో పాల్గొన్నారు. …