నిజామాబాద్

ఐదు నెమళ్ల మృతి

బాల్కొండ: బాల్కొండలోని చెరువులో 5నెమళ్ల శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. చెరువు వద్దకు నీరు తాగడానికి వచ్చిన నెమళ్ల వేటగాళ్ల ఉచ్చులో పడి చనిపోయాయా లేక …

ఉచిత కంటి వైద్య శిబిరం

బాల్కొండ: బాల్కొండలో శుక్రవారంఆర్మూర్‌ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ప్రసాద్‌గౌడ్‌ పాల్గొని కంటి రోగులకు వైద్య పరీక్షలు …

జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా విగ్రహానికి పలువురు నివాళులు

ఆర్మూర్‌: జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా ఆర్మూర్‌ పట్టణంలో ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్మూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ కంశెట్టి గంగాధర్‌, భాజపా తెలంగాణా …

ఎత్తిపోతల పథకాలను సందర్శించిన మాజీ స్పీకర్‌

ఆర్మూర్‌:మండలంలోని మింథిని సిద్ధాపూర్‌, గ్రామాల ఎత్తిపోతల పథకాలను మాజీ స్పీకర్‌ కేతిరెడ్డి సురేష్‌రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు సాగునీటి సమస్యలను ఆయనకు వివరించారు. స్పందించిన …

చలి వేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సై సుధాకర్‌

నవీపేట గ్రామీణం: మండలంలోని జన్నేపల్లి గ్రామంలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఎస్సై సుధాకర్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవలో …

విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా తెదేపా సంతకాల సేకరణ

ఆర్మూర్‌: విద్యుత్‌ కోతలు, విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈరోజు పట్టణంలోని గోల్‌బంగ్లా వద్ద తెదేపా ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. తెదేపా పట్టణ చేపట్టారు. అధ్యక్షుడు …

పులి దాడిలో రైతు మృతి

బిచ్కుంద: నిజామాబాద్‌ జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దకొడపుగల్‌ శివారులో ఈ ఉదయం పొలం పనులకు వెళ్లిన రైతు కుమ్మరి బాలయ్య (58) పై పులి దాడి చేసింది. …

యాచించి కాదు శాసించి తెలంగాణాను తెచ్చుకుందాం.: కేసీఆర్‌

భోదన్‌ : రాజకీయంగా తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెరాస ఆధినేత కేసీఆర్‌ అన్నారు. నిజామాబాద్‌ జిల్లా బోదన్‌ లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని …

పులి దాడిలో రైతు మృతి

బిచ్కుంద : నిజామాబాద్‌ జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దకొడపుగల్‌ శివారులో ఈ ఉదయం పొలం పనులకు వెళ్లిన రైతు కుమ్మరి బాలయ్య (58 ) పై పులి …

నేడు కేసీఆర్‌ నిజామాబాద్‌ జిల్లా పర్యటన

నిజామాబాద్‌ : తెలంగాణ ఉద్యమ రథసారది, టీఆర్‌ఎస్‌ ఆధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నేడు నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని భోధన్‌ నియోజకవర్గంలో జరిగే బహిరంగసభలో ఆయన …