నిజామాబాద్

పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

బాన్సువాడ పట్టణం: బాన్సవాడ మండలం పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమం పట్టణంలోని మార్కాండేయ మందిరంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఎమ్మెల్యే …

ఖాళీ బిందెలతో మంత్రిని అడ్డుకున్న మహిళలు

రెంజల్‌: మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల నిర్మాణ పనులకు భూమిపూజ చేయడానికి ఆదివారం వచ్చిన మంత్రి సుదర్శన్‌రెడ్డిని మహిళలు అడ్డుకున్నారు. గత ఐదు నెలలుగా తాగు …

అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి భూమి పూజ నిర్వహణ

రెంజల్‌: మండలంలోని నీల, దాదాపూర్‌, రెంజల్‌, వీరన్నగుట్ట, కల్యాపూర్‌ గ్రామాల్లో ఆదివారం మంత్రి సుదర్శన్‌రెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాలకు భూమిపూజ నిర్వహించారు. ఒక కోటి ఇరవై లక్షల …

భారీ నీటి పారుదలకు పైపులైన్‌ పనులను ప్రారంభించిన మంత్రి

నవీపేట: మండలంలోని కోస్గి గ్రామంలో అలీసాగర్‌ ఎత్తిపోతల కాలువ గుండా కాశిరెడ్డి చెరువు వరకు రూ.64 లక్షల వ్యయంతో నిర్మించనున్న పైపులైన్‌ పనులను భారీ నీటి పారుదల …

సుభాష్‌నగర్‌ కాలనీలో రాత్రి విలువైన బంగారు నగలు చోరీ

నవీపేట: మండలంలోని సుభాష్‌నగర్‌ కాలనీలో చోరీ జరిగింది. నిన్న రాత్రి నరేశ్‌ అనే వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు రూ. లక్ష విలువైన బంగారు నగలు. రూ.10 …

అత్యాచారయత్నం చేసిన వ్యక్తి దారుణ హత్య

నిజామాబాద్‌ : తన భార్యపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని ఓ భర్త దారుణంగా హతమార్చాడు. నిజామాబాద్‌ గ్రామీణ ప్రాంతం నర్సింగ్‌పల్లిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇవాళ …

నర్సింగ్‌పల్లిలో యువకుడి దారుణ హత్య

నిజామాబాద్‌ : జిల్లాలోని సిరికొండ మండలం నర్సింగ్‌పల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం సమాచారం మేరకు ఘటనా స్థలికి …

భార్యపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని హత్య చేసిన భర్త

నిజామాబాద్‌ గ్రామీణం: భార్యపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని దారుణంగా భర్త హత్య చేసిన ఘటన నిజామాబాద్‌ గ్రామీణ మండలం నర్సింగ్‌పల్లిలో చోటుచేసుకుంది. ఈ ఉదయం నెయ్యి అమ్ముకోవడానికి …

సదస్సులను వినియోగించుకోవాలి

నవీపేట గ్రామీణం: నవీపేట మండలం నాడాపూర్‌, జన్నేపల్లి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దారు రాజు మాట్లాడారు. అపరిష్కృతంగా ఉన్న భూసమస్యలను పరిష్కరించుకునేందుకు రెవెన్యూ …

నిజామాబాద్‌లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈ వేసవిలో ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికం. రెంటచింతలలో 41 డిగ్రీలు, కడప, …