నిజామాబాద్

లెండీ ప్రాజెక్టును సందర్శించిన ఎస్‌ఈ

మద్దూరు: మండలంలోని లెండీ ప్రధాన కాల్వ, పిల్ల కాల్వలను ప్రాణహిత -చేవెళ్ల సర్కిల్‌ ఎన్‌ఈ శ్రీరామ్‌రెడ్డి శనివారం పరిశీలించారు. అనతరం లెండీ క్యాంపు కార్యాలయంలో మహారాష్ట్ర, ఆంధ్ర …

ట్రాక్టరు కింద పడి రైతు మృతి

నిజామాబాద్‌ గ్రామీణం: మండలంలోని కులాన్‌పూర్‌కు చెందిన స్థానిక రైతు గంగారెడ్డి ట్రాక్టరు కింద పడి మృతి చెందాడు. ట్రాక్టరులో ఉల్లి గడ్డలు నింపుకుని తరలించే ప్రయత్నంతో అదే …

కోరమ్‌ లేక తొలి సమావేశం రద్దు

సిరికొండ: సిరికొండ సహకార సంఘం పాలక వర్గం మొదటి సమావేశం కోరమ్‌ లేక రద్దయ్యింది. ఈ సంఘ డైరెక్టర్లుగా గెలిచిన ఏడుగురు తొలి సమావేశం జరగకుండానే తమ …

రెవెన్యూ సదస్సులను రైతులు వినియోగించుకోవాలి: ఆర్‌ డీవో

నవీపేట గ్రామీణం: భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్‌ ఆర్‌డీవో మోహన్‌రెడ్డి అన్నారు. గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సిబ్బంది కృషి చేయాలని …

సాగునీటి విషయంలో రైతుల ఆందోళన

బీర్కూర్‌ గ్రామీణం: మండలంలోని బొప్పాన్‌పల్లి గ్రామ శివారులోని నిజాంసాగర్‌ కెనాల్‌ 26 వద్ద ఆయకట్టు రైతులు మంగళవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఒక …

మాక్లూరు పరీక్షా కేంద్రంలో మాన్‌ కాపీయింగ్‌

మాక్లూరు: నిజామాబాద్‌ జిల్లా మాక్లూరు ఇంటర్‌ పరీక్షా కేంద్రంలో మాన్‌ కాపీయింగ్‌ చోటుచేసుకోవడంతో ఇద్దరు అధికారులను ఆర్‌ఐవో విధుల నుంచి తొలగించారు. కలెక్టర్‌ క్రిష్టిన్‌ ఆదేశాలతో ఆర్‌ఐవో …

నేటి నుంచి తరగతులు

తెవివి క్యాంపన్‌, న్యూస్‌టుడే: తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెమిస్టర్‌ పరీక్షలు ముగియడంతో మంగళవారం నుంచి 2.4లతో పాటు మిగతా సెమిస్టర్లకు తరగతులు యథావిధిగా నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు ఓ …

ఫర్నిచర్‌ను ధ్వంసం చేసిన రైతులు

ఇందూరు: వ్యవసాయ రంగానికి విద్యుత్తు కోతను నిరసిస్తూ ఇందూరు మండలంలోని ముల్లంగి రైతులు సోమవారం జిల్లా కేంద్రంలోని పవర్‌ హౌన్‌లో డీఈ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. …

వార్డులో ఆర్డీవో పర్యటన

బోధన్‌ పట్టణం : మున్సిపాలిటీ వార్డుల్లో ఆర్టీవో మోహన్‌రెడ్డి పర్యటించారు. రాకసిపేట ప్రాంతంలోని 11,12 వార్డులో పర్యటించి పారిశుద్ధ్య, తాగునీటి సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. …

విద్యుత్తు ఉపకేంద్రం ముట్టడి

బీర్కూర్‌ రూరల్‌: మండలంలోని నర్సుల్లాబాద్‌ గ్రామ క్రాస్‌ రోడ్డులో గల విద్యుత్తు ఉపకేంద్రాన్ని రైతులు శనివారం ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీమాంధ్రలో ఉన్న రైతాంగానికి …