నిజామాబాద్

రైతుల సంక్షేమమే సిఎం కెసిఆర్‌ అక్ష్యం: ఎమ్మెల్యే

నిజామాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): రైతులకు అండగా నిలబడి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టెందుకు తెలంగాణ సిఎం కెసిఆర్‌ నడుం బిగించారని అర్బన్‌ ఎమ్మెల్యే బీగాల గణెళిశ్‌ పేర్కొన్నారు. శ్రీరాం సాగర్‌ పునరుజ్జీవ …

క్రీడాకారులకు  జాగృతి అండ

నిజామాబాద్‌,జనవరి9(జ‌నంసాక్షి ):  జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతిక, సంప్రదాయాలను కాపాడుతున్నామని జాగృతి జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు. ఇదే క్రమంలో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల …

సెల్‌టవర్ ఎక్కిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు

నిజామాబాద్: ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సెల్‌టవర్ ఎక్కారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద క్రిష్ణమాదిగను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని ఎడవల్లి మండల కేంద్రంలోగల సెల్‌టవర్‌ను …

ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు మింగుడు పడడం లేదు

నిజామాబాద్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి):గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్టాల్ల్రో భాజపా విజయం కాంగ్రెస్‌ పార్టీకి చెంపపెట్టులాంటిందని భాజపా జిల్లా  అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి  అన్నారు.అయినా కాంగ్రెస్‌ తన బింకాన్ని వదులులకోకుండా విపరీత వ్యాఖ్యానాలు …

గుజరాత్‌ నైతిక విజయం కాంగ్రెస్‌దే

నిజామాబాద్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): గుజరాత్‌లో కాంగ్రెస్‌ ఓడిపోయినా నైతిక విజయం తమదేనని డిసిసి అధ్యక్షులు తాహిర్‌ బిన్‌ హుదాన్‌ తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని, కేవలం తొమ్మిది సీట్ల తేడాతోనే …

గొర్రెల యూనిట్ల లక్ష్యం సాధిస్తాం

నిజామాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ఈ ఏడాది గొర్రెల యూనిట్ల కొనుగోలు లక్ష్యాన్ని ఎలాగైనా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని అధికారులు అన్నారు. తొలి విడతలో లబ్ధిదారులందరికీ యూనిట్లు గ్రౌండింగ్‌ చేయగానే, …

పంటలబీమా తప్పనిసరి: కలెక్టర్‌

కామారెడ్డి,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజనను ప్రతి రైతు వినియోగించుకుని డిసెంబరు 15వతేదీ లోగా ప్రీమియం చెల్లించాలని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. నామ్‌లోని రైతులకు విూ …

ఆరుతడి పంటలకు ప్రాధాన్యం

నిజామాబాద్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): చెరువులు, కుంటల్లో సమృద్ధిగా నీరున్నందున రైతులు పూర్తిగా వరిసాగుకే మొగ్గు చూపుతున్నారని జిల్లా వ్యవసాయాధికారి అన్నారు. అయితే నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. రైతులు ఆరుతడి …

నిజాం షుగర్స్‌ పునరుద్దరణపై స్పష్టత ఇవ్వాలి: బిజెపి

నిజామాబాద్‌,నవంబర్‌18(జ‌నంసాక్షి): తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్‌, సారంగపూర్‌ సహకార చక్కెర కర్మాగారాలను తెరిపించి కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పిన కేసీఆర్‌ నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవటం …

ఇంటింటికి నీరందించే హావిూని నిలబెట్టుకుంటాం: ప్రశాంత్‌ రెడ్డి

నిజామాబాద్‌,నవంబర్‌18(జ‌నంసాక్షి): ఇచ్చి హావిూమేరకు ఇంటింటికి మంచినీరు అందించే బృహత్తర కార్యక్రమం మిషన్‌ భగీరథ శరవేగంగా సాగుతోందని మిషన్‌ భగీరథ ఉపాధ్యక్షుడు వేముల ప్రశాంత్‌రెడ్డి అననారు. నీళ్లివ్వకుంటే ఓట్లడగమన్న …

తాజావార్తలు