నిజామాబాద్

ఎంపీ ఇంటిముందు చెవిలో పువ్వుతో కెబివిటి నిరసన

నిజామాబాద్‌, జనవరి 28 (): తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యుడు …

అక్బరుద్దీన్‌ను ప్రవేశ పెట్టేందుకు 31వరకు గడువు

నిజామాబాద్‌: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నిజామాబాద్‌ న్యాయస్థానంలో హాజరు పరిచేందుకు కొంత గడువుకావాలని పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. నిజామాబాద్‌ న్యాయస్థానం వారికి ఈ నెల 31 …

చిన్నారులకు పోలియో చుక్కలు తప్పని సరి : కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 20 (): ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా 0-5 సంవత్సరాల లోపు పిల్లందరికీ పల్స్‌ పోలియో చుక్కలు వేయించాలని ఇందుకు గాను తల్లిదండ్రలు, అధికారులు అందరు …

21 నుంచి పసుపు కొనుగోళ్లు

నిజామాబాద్‌, జనవరి 19 : సంక్రాంతి సెలవుల దృష్ట్యా నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో క్రయవిక్రయాలు నిలిపివేశామని ఆ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నగేష్‌రెడ్డి తెలిపారు. శనివారం …

తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కీలకం

నిజామాబాద్‌, జనవరి 19 : తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని, ఈ నెల 28న తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే ఉపాధ్యాయ లోకం …

భూ సేకరణలో బాధితులకు పరిహారం జాప్యం

నిజామాబాద్‌, జనవరి 19 : భూసేకరణ విషయంలో బాధితులకు పరిహారం అందజేతలో అధికారులు జాప్యం చేయడం పట్ల  ఫస్ట్‌క్లాస్‌ అడిషనల్‌ మేజిస్ట్రేట్‌ ఆర్డీవో కార్యాలయ ఫర్నీచర్‌ స్వాధీనానికి …

అగ్నిప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు

నిజామాబాద్‌, జనవరి 19 : అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు విద్యార్థులు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై ఈ నెల 21న నవ్యభారతి హైస్కూల్‌లో అవగాహన సదస్సు నిర్వహించడం …

అక్బరుద్దీన్‌ కోర్టు హాజరుకు 24కు వాయిదా

నిజామాబాద్‌, జనవరి 19 (): వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను నిజామాబాద్‌ కోర్టులో హాజరు పరిచేందుకు ఈ నెల 24 వరకు కోర్టు గడువు …

నిజామాబాద్‌ కోర్టులో అక్బరుద్దీన్‌ హాజరు గడువు పొడిగింపు

నిజామాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను నిజామాబాద్‌ కోర్టులో హాజరుపరిచేందుకు ఈ నెల 24 వరకు కోర్టు గడువు పోడగించింది. అక్బరుద్దీన్‌ హాజరయ్యేందుకు గడువు …

విద్యుత్‌ ఉప కేంద్రం ముట్టడి

నిజామాబాద్‌: అప్రకటిత విద్యుత్‌ కోతలను నిరసిస్తూ  నిజామాబాద్‌ జిల్లా మాచారెడ్డి మండలంలోని ఇశాయిపేట రైతులు రోడ్డెక్కారు. సుమారు 200 మంది రైతులు స్థానికంగా ఉన్న విద్యుత్‌ ఉపకేంద్రం …

తాజావార్తలు