నిజామాబాద్

ఆజాద్‌ దిష్టిబొమ్మ దగ్ధం

నిజామాబాద్‌, జనవరి 29 (): తెలంగాణపై వ్యతిరేక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి ఆజాద్‌ దిష్టిబొమ్మను కోర్టు ఎదుట బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ …

తెలంగాణపై మోసపూరిత వైఖరిని ఎండగడదాం

నిజామాబాద్‌, జనవరి 28 (): తెలంగాణపై కేంద్ర హోం శాఖమంత్రి షిండే, మరోమంత్రి ఆజాద్‌లు చేసిన ప్రకటన మోసపూరితంగా ఉందని భారతీయ జనాతా పార్టీ జిల్లా అధ్యక్షుడు …

నేటి నుండి బోదకాల వ్యాధి నిర్మూలనకు ఉచిత మందుల పంపిణీ

నిజామాబాద్‌, జనవరి 28 (): బోదకాల వ్యాధి నిర్మూలనకు ఈ నెల 29 నుంచి 31వ తేదీవరకు ఉచిత మందుల పంపిణీ చేస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య …

కలెక్టరేట్‌ ఎదుట కులసంఘాల జెఎసి ధర్నా

నిజామాబాద్‌, జనవరి 28 (: కేంద్ర ప్రభుత్వం తెలంగాణను మోసపుచ్చుతుందని నాలుగున్నర కోట్ల ప్రజలను గౌరవించకుండా కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ కులసంఘాల జెఎసి సోమవారం కలెక్టరేట్‌ ఎదుట …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరుమృతి, మరో ఇద్దరికి గాయాలు

నిజామాబాద్‌, జనవరి 28 (: జాతీయ రహదారి 44పై  ఆదివారం రాత్రి జరిగిన రోడు ్డ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి …

కేంద్రమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం

నిజామాబాద్‌, జనవరి 28 (): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ నెల 28వ తేదీన ప్రకటన చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రప్రభుత్వం మాట …

ఎంపీ ఇంటిముందు చెవిలో పువ్వుతో కెబివిటి నిరసన

నిజామాబాద్‌, జనవరి 28 (): తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యుడు …

అక్బరుద్దీన్‌ను ప్రవేశ పెట్టేందుకు 31వరకు గడువు

నిజామాబాద్‌: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నిజామాబాద్‌ న్యాయస్థానంలో హాజరు పరిచేందుకు కొంత గడువుకావాలని పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. నిజామాబాద్‌ న్యాయస్థానం వారికి ఈ నెల 31 …

చిన్నారులకు పోలియో చుక్కలు తప్పని సరి : కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 20 (): ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా 0-5 సంవత్సరాల లోపు పిల్లందరికీ పల్స్‌ పోలియో చుక్కలు వేయించాలని ఇందుకు గాను తల్లిదండ్రలు, అధికారులు అందరు …

21 నుంచి పసుపు కొనుగోళ్లు

నిజామాబాద్‌, జనవరి 19 : సంక్రాంతి సెలవుల దృష్ట్యా నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో క్రయవిక్రయాలు నిలిపివేశామని ఆ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నగేష్‌రెడ్డి తెలిపారు. శనివారం …