నిజామాబాద్

విద్యార్థుల వసతి గృహంలో కలెక్టర్‌ బస

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలోని వసతి గృహాల్లో సమస్యలను తెలుసు కునేందుకు వసతి గృహాల్లో బస చేసే కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ వరప్రసాద్‌ తెలియజేశారు. నిజామాబాద్‌ మండలం …

28 నుంచి 30 వరకు దళిత మోర్చా మహా దీక్ష

నిజామాబాద్‌, జూలై 27 : దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి 30 వరకు …

డిటిఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా

నిజామాబాద్‌, జూలై 27 : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ శుక్రవారం నాడు డిటిఎఫ్‌ ఉపాధ్యాయ సంఘం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టింది. …

జిల్లా కొత్త కలెక్టర్‌గా క్రిస్టినా

నిజామాబాద్‌, జూలై 27 : జిల్లా కలెక్టర్‌ వరప్రసాద్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ ఎండిగా …

గోపాలమిత్ర సమస్యలను పరిష్కారించాలి

నిజామాబాద్‌, జూలై 25 : గోపాలమిత్ర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం కూడా దీక్షలు కొనసాగాయి. కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల …

లక్ష్మీ సెహగల్‌ సేవలో ఆపూర్వం

నిజామాబాద్‌, జూలై 25 :లక్ష్మీసెహగల్‌ యువకులకు ఆదర్శనీయురాలని సిపిఎం పార్టీ సీనియర్‌ నాయకులు అంజ నారాయణ అన్నారు. ఈ సందర్భంగా నాలుగవ జోన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన …

పౌష్టికాహారంపై అవగాహన

నిజామాబాద్‌, జూలై 25 : స్థానిక సచివాలయంలో బుధవారం నాడు అంగన్‌వాడీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ బేబి మాట్లాడుతూ, ప్రతి …

విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

నిజామాబాద్‌, జూలై 24: సిరిసిల్లలో తెలంగాణవాదులపై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం విద్యాసంస్థల బంద్‌ జిల్లాలో విజయవంతమైంది. తెలంగాణ విద్యార్థి సంఘం ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలోని అన్ని …

సిరిసిల్లలో తెలంగాణవాదులపై దాడులు అమానుషం

నిజామాబాద్‌, జూలై 24 : చేనేత కార్మికుల సమస్యలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్షలు రాజకీయ యాత్ర అని నిజామాబాద్‌ తెలంగాణ రాజకీయ జేఏసీ …

మెస్‌, కాస్మోటిక్‌ ఛార్జిలు పెంచాలి : ఎఐఎస్‌ఎఫ్‌ డిమాండ్‌

నిజామాబాద్‌, జూలై 20 : ప్రభుత్వ వసతి గృహ సమస్యలు పరిష్కరించి, మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలను పెంచాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారతవిద్యార్థి సమాఖ్య(ఎఐఎస్‌ఎఫ్‌) శుక్రవారం చేపట్టిన …