Main

మన హక్కులు ఎవరి సొత్తు కాదు… మన హక్కులు మనమే సాధించు కోవాలి…

-జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య… భక్త కనకదాసు జయంతి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న.. -జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య.. -ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ …

దేశంలోనే గొప్ప పథకంగా దళిత బంధు

దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు. ఆ వర్గాలు ఉన్నతంగా ఎదగడమే సీఎం కెసిఆర్  లక్ష్యం సీఎం కెసిఆర్ కి దళిత వర్గాలు రుణపడి ఉంటారు. …

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అట్టహాసంగా ఫ్రెషర్స్ పార్టీ

శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అట్టహాసంగా ఫ్రెషర్స్ పార్టీని నిర్వహించారు.విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రకాశం శెట్టి …

కోతకు గురైన కల్వర్టు ని సందర్శించిన, మాజీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ

జనం సాక్షి న్యూస్: ఉప్పునుంతల 11 నవంబర్ 2022 పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ ఈరోజు అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలం …

తిరుమల కాలనీలో డ్రైనేజ్ పై స్లాబ్ వేయించిన కౌన్సిలర్ కంచ రవి

వనపర్తి పట్టణంలో తిరుమల కాలనీలో   మహమ్మద్ మరియు కాజా  ఇంటిదగ్గర డ్రైనేజీ ఉన్నా  స్లాబ్ లేకపోవడంతో అక్కడి ప్రజలకు నడవడానికి చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఈ వార్డు …

దేశంలోనే గొప్ప పథకంగా దళిత బంధు.

దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు. ఆ వర్గాలు ఉన్నతంగా ఎదగడమే సీఎం కెసిఆర్ లక్ష్యం సీఎం కెసిఆర్ కి దళిత వర్గాలు రుణపడి ఉంటారు. …

దేశంలోనే గొప్ప పథకంగా దళిత బంధు.

దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు. ఆ వర్గాలు ఉన్నతంగా ఎదగడమే సీఎం కెసిఆర్  లక్ష్యం సీఎం కెసిఆర్ కి దళిత వర్గాలు రుణపడి ఉంటారు. …

గుండూర్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిత తనిఖీ చేసిన డిఇఓ గోవిందరాజులు

కల్వకుర్తి మండల పరిధిలోని గుండూర్ గ్రామ లో  జిల్లా పరిషత్ ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలను డిఇఒ గోవిందరాజులు గురువారం తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. …

ఫోటో ఎక్స్పో విజయవంతం చేయండి

మల్దకల్ నవంబర్ 10 (జనం సాక్షి)ఈనెల 18 19 తేదీల్లో హైదరాబాదులో జరిగే ఫోటో ఎక్స్పో కార్యక్రమాన్ని ఫోటోగ్రాఫర్లందరూ విజయవంతం చేయాలని  జిల్లా ఫోటోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడు …

జిల్లా అభివృద్ధికి జిల్లా స్థాయి అధికారులు సహకారించాలి….

-అడిషనల్ కలెక్టర్ అపూర్వ చౌహాన్…  గద్వాల ప్రతినిధి నవంబర్ 10 (జనంసాక్షి):-  జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ధికి జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ …