Main

భారత్ జోడో యాత్రకి బయలుదేరిన పల్లెర్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు

ఆత్మకూర్ (ఎం) నవంబర్ 1 (జనంసాక్షి) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకి ఆత్మకూరు జడ్పీటీసీ కొడిత్యాల నరేందర్ గుప్తా ఆధ్వర్యంలో పల్లెర్ల …

జాతీయ సైన్స్ కాంగ్రెస్ గోడపత్రిక ఆవిష్కణ.

సమాజ ప్రయోజనానికి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ఒక ప్రత్యేక వేదిక. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శనలను రూపొందించాలి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,నవంబర్ 1(జనంసాక్షి): …

జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శనలను రూపొందించాలి- డిఈఓ గోవిందరాజులు

నాగర్ కర్నూలుజిల్లాబ్యూరో నవంబర్ 1 జనంసాక్షి : దేశంలోని బాలల్లో విజ్ఞాన శాస్త్రం పై ఆసక్తిని పెంపొందించి సృజనాత్మకతను ప్రదర్శించడానికి శాస్త్రీయ పద్ధతుల ద్వారా సమస్యల పరిష్కారానికి …

అంబేద్కర్ విగ్రహాన్ని ద్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం (డ్యాం) రేవులపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జాతీయ ఐక్యతా ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు

మల్దకల్ అక్టోబర్ 31(జనంసాక్షి) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం పురవీధుల గుండా జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకొని ఐక్యత …

జాతీయ సమైక్యత కోసమే రాహుల్ గాంధీ జోడో యాత్ర.

-ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షులు వెంకటేష్. గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 31 (జనం సాక్షి); జాతీయ సమైక్యత కొరకు రాహుల్ గాంధీ జూడో యాత్ర …

రాజాపురం గ్రామంలో ముద్ద శర్మ వ్యాది నిరోధక టీకాలు

కోడేరు (జనం సాక్షి) అక్టోబర్ 31 కోడేరు మండల పరిధిలోని సోమవారం రోజు రాజాపూర్ గ్రామంలో మరియు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో  పశువులకు ఇటీవల తలెత్తిన …

వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు: జీవన్‌ రెడ్డి

జగిత్యాల,అగస్టు6( జనం సాక్షి): మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పదవికి రాజీనామా చేయడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజగోపాల్‌ రెడ్డి పార్టీని వీడడంపై పార్టీ …

ఆడపిల్లల చదువుతోనే అభివృద్ధి

అన్నివిధాలుగా ప్రభుత్వం అండ: ఎర్రబెల్లి జనగామ,అగస్టు4(జనం సాక్షి): ఆడపిల్లల చదువుతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని పంచాయతీరాజ్‌ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. వారికి …

పిడుగుపాటుకు ఇద్దరు మృతి…

గద్వాల రూరల్ ఆగష్టు 04 (జనంసాక్షి):- గద్వాల మండలం బస్రాచెర్వు గ్రామానికి చెందిన శశిధర్(14) గురువారం మద్యాహ్నం వ్యవసాయ పొలం వద్ద ఉండగా వర్షం కురుస్తుండటంతో చెట్టుకింద …

తాజావార్తలు