Main

బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. చనిపోయిన కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. మాజీ జడ్పీటీసీ,బిజెపి నాయకురాలు కొండ మనెమ్మ నాగేష్ నాగర్ కర్నూల్ …

ఫారెస్ట్ ఫ్లయింగ్ స్కాడ్ ఆధ్వర్యంలో కర్ర బొగ్గు వాహనం పట్టివేత

అచ్చంపేట ఆర్ సి 30 జూలై (జనం సాక్షి న్యూస్) : అక్రమంగా తరలిస్తున్న కర్ర బొగ్గు డీసీఎం వాహనాన్ని సీజ్ చేసిన ఫారెస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ …

వరదలో కొట్టుకుపోయిన యువతిని రక్షించిన స్థానికులు

జయశంకర్‌ భూపాలపల్లి,జూలై29(జనంసాక్షి ): కాళేశ్వరంలోని గోదావరి పుష్కర్‌ ఘాట్‌ వద్ద ఓ యువతి వరదలో కొట్టుకుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు యువతిని రక్షించడటంతో ప్రమాదం తప్పింది. శ్రావణ శుక్రవారం …

పాలమూరు లిఫ్ట్‌ పనుల్లో ఘోరప్రమాదం

క్రేన్‌ వైర్‌ తెగిపడి ఐదుగురు కార్మికుల దుర్మరణం రాత్రికిరాత్రే మృతదేహాలు ఉస్మానియాకు తరలింపు ఘటనాస్థలినిపరిశీలించిన అధికారలు బృందం మృతుల కుటుంబాలను ఆదుకోవాలన్న బండి, రేవంత్‌ నాగర్‌కర్నూలు,జూలై29(జనంసాక్షి ): జిల్లాలోని …

గల్ఫ్‌కు వెళ్లి దుబాయ్‌లో చిక్కి

21 ఏళ్ల తరవాత స్వగ్రామానికి చేరిక జగగిత్యాల,జూలై23(జనంసాక్షి): ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 21 ఏళ్ల తర్వాత దుబాయ్‌ నుంచి స్వదేశానికి చేరుకున్నాడు. ఎట్టకేలకు క్షేమంగా …

తుదిదశకు మెడికల్‌ కళాశాల నిర్మాణ పనుల

పరిశీలించిన మంత్రి నిరంజన్‌ రెడ్డి వనపర్తి,జూలై23(జనంసాక్షి): ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శనివారం పరిశీలించారు. భవనాన్ని త్వరగా అందుబాటులోకి …

జనగామలో విఆర్‌ఎల ఆందోళన ఉధృతం

మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌ అడ్డగింత జనగామ,జూలై23(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హావిూల అమలు కోసం గ్రామ రెవెన్యూ సహాయకులు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. సోమవారం నుంచి వీఆర్‌ఏలందరూ …

వర్షాలకు నీటమునిగిన ఆర్టీఎ ఆఫీసు

జనగామ,జూలై23(జనంసాక్షి): జనగామ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని ఆర్టీఎ ఆఫీస్‌ నీట మునిగింది. నిబంధనలకు విరుద్ధంగా పెంబర్తి కంబాలకుంటలో ఆర్టీఏ ఆఫీస్‌ కట్టారని స్థానికులు చెబుతున్నారు. …

బ్రిడ్జినిర్మాణం పరిశీలించిన మంత్రి

మహబూబ్‌నగర్‌,జూలై22(జనం సాక్షి ): జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి వద్ద జరుగుతున్న 2వ రైల్వే ప్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ శుక్రవారం పరిశీలించారు. …

వ్యవసాయం తరవాత గొర్రెల పెంపకానికి ప్రాధాన్యం

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి వనపర్తి,జూలై19(జనం సాక్షి): వ్యవసాయం తర్వాత గొర్రెల పెంపకానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. అందుకే …