Main

అర్హతలు కలిగివున్న ఎర్రవల్లిని మండల కేంద్రంగా గుర్తించాలి

తెరాస పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 4 : అన్ని రకాల అర్హతలు కలిగి ఉన్న ఎర్రవల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలని …

బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు రాజీవ్ రెడ్డి

గద్వాల ఆర్.సి (జనంసాక్షి) ఆగస్ట్ 4, జోగులాంబ గద్వాల జిల్లాలోనీ తహసిల్దార్ కార్యాలయం ముందు తెలుగు రాష్ట్రాల్లో బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ …

పదకొండవ రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక సమ్మె

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 4 : మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక నిరసన సమ్మె గురువారానికి …

మన ఊరు మనబడి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయండి : కలెక్టర్ శ్రీహర్ష

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 3 : మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా గుర్తించిన నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ …

శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 2 : మండలం బీచుపల్లి పుణ్యక్షేత్రములో శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించబడునున్నట్లు ఆలయ …

సీఐటీయూ అద్వర్యం లో చలో హైదరాబాద్ ధర్నా కు బయల్దేరిన అచ్చంపేట హమాలి కార్మికులు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల డిమాండ్ల నెరవేర్చాలి.   అచ్చంపేట ఆర్సి .ఆగస్టు3 (జనం సాక్షి న్యూస్): స్థానిక పట్టణం కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని …

పూలే,అంబేద్కర్ సర్కిల్ లను ఏర్పాటు చేయాలి

అలంపూర్ జూలై30 (జనంసాక్షి) అలంపూరు పట్టణము నందు పూలే,అంబేద్కర్ సర్కిల్ ఏర్పాటు చేయాలని బహుజన సమాజ్ పార్టీ నాయకులు మహేష్ అన్నారు.శనివారం బహుజన సమాజ్ పార్టీ నాయకులు …

వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

వాల్మీకి బోయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ ఆగస్టు 4న మండల కేంద్రాల్లో ధర్నా విజయవంతం చేయండి మక్తల్ జూలై 30 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్రం …

ఆరోగ్య గ్రామంగా ప్రకటించుకుందాం-సర్పంచ్ గన్నోజు సునిత శ్రీకృష్ణచారి.

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాల శుభ్రతకు యువత ముందుకు రావాలి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై30(జనంసాక్షి): వర్షాకాలంలో వ్యాప్తి చెందే వ్యాధుల పట్ల గ్రామంలో ప్రతి ఒక్కరూ …

ఎల్లూరు,అమరగిరి,రేకులవలయం గ్రామాల గిరిజన చెంచు కుటుంబాలకు శాశ్వత ఉపాధి-కలెక్టర్ టి.ఉదయ్ కుమార్

మత్స్య శాఖ,ఐ.టి.డి.ఏ ఆధికారి,చెంచు కుటుంబాలతో కలెక్టర్ సమావేశం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై30(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కృష్ణా నదిపరివాహక ప్రాంతంలోని గిరిజన చెంచులకు ఉపాధి కల్పించేందుకు …

తాజావార్తలు