మహబూబ్ నగర్

అధ్యాపకురాలే కాదు పేద విద్యార్థులను ఆదుకునే అమ్మ

– 150 మంది పేద విద్యార్థులకు యూనిఫామ్ అందించిన ఉపాధ్యాయురాలు – హర్షిస్తున్న కాంసానిపల్లి గ్రామస్తులు అచ్చంపేట ఆర్సి ,ఆగస్టు 17 (జనం సాక్షి న్యూస్ ) …

రక్తదానం ప్రాణదానంతో సమానం ఎంపీపీ శ్రీమతి వనజమ్మ

 మక్తల్ ఆగస్టు 17 : వజ్రోత్సవాలలో భాగంగా మక్తల్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఎంపీపీ వనజమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానం …

NH-563 పై స్పీడ్ లేసర్ గన్ ఏర్పాటు:

తోర్రుర్ 17 ఆగస్టు (జనంసాక్షి) ఖమ్మం -వరంగల్ జాతీయ రహదారి పై అతి వేగం వలన ప్రతిరోజు రోడ్ ప్రమాదాలు జరుగుతుండటం తో స్పీడ్ లేసర్ గన్ …

చదువుతోపాటు క్రీడల్లోను రాణించాలి

– ఎంపీడీవో శ్రీధర్ – ముష్టిపల్లిలో మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం మక్తల్, ఆగస్టు 17,( జనం సాక్షి న్యూస్) చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడా …

కోడేరు మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీరం,

కోడేరు జనం సాక్షి ఆగస్టు 16 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల కేంద్రంలో కొల్లాపూర్ శాసనసభ్యులు వీరమర్చి వర్ధన్ రెడ్డి కళ్యాణ …

-ఆకట్టుకున్న కవి సమ్మేళనం.

-రాష్ట్ర సాధనలో కవులది కీలక పాత్ర. -దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన కవి సమ్మేళనం. -అదనపు కలెక్టర్ యస్. మోతిలాల్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు 16(జనంసాక్షి): …

తహసిల్దార్ కార్యాలయం ముందు సామూహిక గీతాలాపన

మల్దకల్ ఆగస్టు 16 (జనంసాక్షి) స్వతంత్ర భారత్ వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు 11:30 నిమిషాలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం …

భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు యువత ముందుండాలి

డాక్టర్ వి. ఎం అబ్రహం జాతీయ గీతాలాపన విజయవంతం ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 15 : యువత భారతదేశ చరిత్రపై అవగాహన కలిగి ఉండి దేశం యొక్క …

సుంకేసులకు భారీగా వరద

రాజోలి 16 ఆగస్టు (జనం సాక్షి) రాజోలి…సుంకేసుల డ్యామ్ కి ఎగువ నుండి భారీగా వరద వస్తుంది. కురుస్తున్న వర్షాలు కర్ణాటక పరిధిలో ఉన్న ప్రాజెక్టు ల …

విజయవంతంగా సామూహిక జాతీయ గీతాలాపన.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు16(జనంసాక్షి): భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలలో భాగంగా మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతం అయింది.ఈ …