మహబూబ్ నగర్

*అవ్వ పించెన్ లు వచ్చాయ్-కేసిఆర్ సార్ ఇచ్చారు!

*ఇంటింటికి తిరిగి చెప్పిన ఎమ్మేల్యే సురేందర్ _________ లింగంపేట్ 14 ఆగస్టు (జనంసాక్షి) అవ్వా,చెల్లె,తాత,మీకు ఆసరా పించన్ లు వచ్చాయ్ కేసిఆర్ సార్ పంపారు.అని ఎమ్మెల్యే జాజాల …

-జిల్లా కేంద్రంలో ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు.

-ఆకట్టుకున్న జానపద ప్రదర్శన. -రాష్ట్ర ప్రభుత్వం అన్ని కళా రంగాలకు ప్రాధాన్యత నిస్తుంది. -జడ్పీ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి. -కళాకారులను అభినందించిన కలెక్టర్. నాగర్ కర్నూల్ జిల్లా …

ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగురవేయాలి

టిఆర్ఎస్ మండల మహిళ విభాగం అధ్యక్షురాలు అరుణ ఆత్మకూర్(ఎం) ఆగస్టు 14 (జనంసాక్షి) ఆత్మకూర్ మండల టిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి …

ఎంతోమంది మహనీయుల త్యాగం వల్లే మన దేశానికి స్వతంత్రం వచ్చింది

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 14 (జనం సాక్షి); ఎంతో మంది మహనీయుల త్యాగాలవల్ల మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటున్నామని, రేపటి తరాలవారికి …

కొల్లాపూర్ లో బిజెవైయం తిరంగ బైక్ ర్యాలీ విజయవంతం.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు14(జనంసాక్షి): కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆదివారం బిజెవైయం జిల్లా అధ్యక్షులు మూలే భరత్ చంద్ర ఆధ్వర్యం లో నిర్వహించిన తిరంగ బైక్ ర్యాలీ విజయవంతం …

*ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్

గద్వాల్ *75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల సందర్భంగా *మేరా భారత్ మహాన్ అంటూ ముస్లిం మత పెద్దలు, యువకులు గద్వాల ఆర్ సి, (జనంసాక్షి) ఆగస్ట్ …

పెద్దకొత్తపల్లి మండలం లో బిజెవైయం బైక్ ర్యాలీ.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు 14(జనంసాక్షి): ఆజాదీకా అమృతోత్సవ్ లో భాగంగా దేశ ప్రధాని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని పిలుపునివ్వడం జరిగింది.దానిలో భాగంగా భారతీయ …

ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా మైల్ స్టోన్ యూత్ స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు

ముఖ్యఅతిథిగా ఏఎస్పీ రామేశ్వర్   నాగర్ కర్నూల్ రూరల్:ఆగస్టు 14(జనంసాక్షి) ఆదివారం నాడు ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి ఏఎస్పీ రామేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని …

-టిఆర్ఎస్ అంతు చూస్తాం -ఉద్యోగులు, నిరుద్యోగులకు అండగా నిలుస్తాం.

-వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తాం. -కెసిఆర్ దుర్మార్గపు పాలనకు వీఆర్ఏలు బలి. -టిడిపి అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ మోపతయ్య. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు14 …

తాలూకా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధి జర్నలిస్టులకు ఆహ్వానం.

అచ్చంపేట ఆర్సి ఆగస్టు 14 జనం సాక్షి న్యూస్ ;- 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ జాతీయ పతాక ఆవిష్కరణను …