మహబూబ్ నగర్

వరదలో కొట్టుకుపోయిన యువతిని రక్షించిన స్థానికులు

జయశంకర్‌ భూపాలపల్లి,జూలై29(జనంసాక్షి ): కాళేశ్వరంలోని గోదావరి పుష్కర్‌ ఘాట్‌ వద్ద ఓ యువతి వరదలో కొట్టుకుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు యువతిని రక్షించడటంతో ప్రమాదం తప్పింది. శ్రావణ శుక్రవారం …

అసమర్థులను అసెంబ్లీకి పంపితే బహుజనుల బతుకులుఎప్పటికీ మారవు

బిఎస్పీజిల్లాఇన్చార్జి కేశవ్ అలంపూర్ జూలై29(జనం సాక్షి) బహుజనుల బతుకులుమారాలంటే అసమర్థనాయకులను అసెంబ్లీకిపంపితే మారవు, అది బహుజనసమాజ్ పార్టీ ద్వారానేసాధ్యమని జోగులాంబగద్వాల్ జిల్లాబిఎస్పి అధ్యక్షుడు కేశవ్ అన్నారు. శుక్రవారం …

పాలమూరు లిఫ్ట్‌ పనుల్లో ఘోరప్రమాదం

క్రేన్‌ వైర్‌ తెగిపడి ఐదుగురు కార్మికుల దుర్మరణం రాత్రికిరాత్రే మృతదేహాలు ఉస్మానియాకు తరలింపు ఘటనాస్థలినిపరిశీలించిన అధికారలు బృందం మృతుల కుటుంబాలను ఆదుకోవాలన్న బండి, రేవంత్‌ నాగర్‌కర్నూలు,జూలై29(జనంసాక్షి ): జిల్లాలోని …

దళిత బంధుతో దళితుల జీవితాల్లో వెలుగులు

 ఎమ్మెల్యే మక్తల్ ( జనం సాక్షి )  :   దళితుల ఆర్థిక స్వావలంబన  కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారని ఎమ్మెల్యే చిట్టెం …

గురుకుల విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలి

మోత్కూరు జూలై   జనంసాక్షి : రాష్ట్ర వ్యాప్తంగా గురుకులలో విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచక పోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతలేదనీ విద్యార్థి జన సమితి రాష్ట్ర …

హైస్కూల్ లోని సమస్యలు పరిష్కరించాలని మున్సిపాలిటీ కమీషనర్ కు వినతి పత్రం అందజేత

మోత్కూరు  జనంసాక్షి : హైస్కూల్ లోని విద్యార్థులు ఎదుర్కొంటు బుధవారం చేసిన నిరసన సమస్యలు హైస్కూల్ లో 557 మంది విద్యార్థులు స్కావెంజర్ లేక మూత్రశాలు దుర్వాసన …

బిజేపి నాయకులపై విరుచుకుపడ్డ టిఆర్ఎస్ నాయకులు,మున్సిపల్ కౌన్సిలర్లు

రాజకీయ ఉనికి కోసమే బిజెపి నాయకుల పాట్లు బీజేపీ నాయకులు సంస్కారం లేని వారని మరోసారి సభ్యత లేని వారి మాటలే నిదర్శనం ఇంత రాజకీయ అనుభవం …

రిలే నిరాహార దీక్షలకు అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు కలిసి రావాలి

ఇటిక్యాల జులై   (జనంసాక్షి) ఎర్రవల్లి చౌరస్తాను నూతన మండల ఏర్పాటుకు అన్ని గ్రామాల ప్రజాప్రతినిధుల సహకరించి రిలే నిరాహార దీక్షలకు కలిసిరావాలని మండల సాధన సమితి అధ్యక్షులు …

గద్వాలలో బిజెపి,టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది

గద్వాల నడిగడ్డ, జులై   (జనం సాక్షి); రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఒకపక్క టిఆర్ఎస్ మరోపక్క బిజెపి నాయకులు విలేకరుల సమావేశాలు ఏర్పాటు …

రాజాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి

కోడేరు బీఎస్పీ మండల కన్వీనర్ ఎం రాము. కోడేరు జనం సాక్షి జూలై   నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ …