మెదక్

యూనియన్ జిల్లా అధ్యక్షునికి ఘన సన్మానం…

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 18 తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుని ఆదివారం కరీంనగర్ ప్రెస్ …

సీఎం కేసీఆర్, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం

తొర్రూరు 18 సెప్టెంబర్ (జనంసాక్షి ) తొర్రూరు డివిజన్ కేంద్రంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ చిత్రపటాలకు …

హైకోర్టు న్యాయవాదినీ కలిసిన శివ్వంపేట జర్నలిస్టులు

శివ్వంపేట సెప్టెంబర్ 18 జనంసాక్షి : జిన్నారం పెద్ద గౌని ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, అశోక్ కుమార్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, ప్రముఖ హైకోర్టు న్యాయవాది  …

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

*మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్) గిరిజనుల రిజర్వేషన్ 10శాతం పెంపు నిర్ణయాన్ని హర్షిస్తూ మండల కేంద్రంలో గిరిజన నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి …

ప్రతి ఒక్కరూ సేవాగుణం కలిగి ఉండాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):ప్రతి ఒక్కరూ సేవాగుణం కలిగి ఉండి ఆపదలో ఉన్న తోటి వారిని ఆదుకోవడానికి ముందుకు రావాలని స్థానిక 43వ వార్డ్ కౌన్సిలర్ నామ అరుణ …

కోలుకున్న మాజీ ఎమ్మెల్యే నారాయణరావు

 బషీరాబాద్ సెప్టెంబర్ 18,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో ఆదివారం రోజున కోరుకొని మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు తన సొంత గ్రామానికి వచ్చి నందుకు ఆరోగ్య …

పామ్ ఆయిల్ మొక్కలు నాటిన రాష్ట్ర చైర్మన్ కంచర్ల

*వలిగొండ జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 18 మండలంలోని రెడ్లరేపాక గ్రామ పరిధిలోని మర్లపాడు గ్రామంలో  కొమురెల్లి కృష్ణారెడ్డి ఏడెకరాల భూమిలో పామాయిల్ మొక్కలను ఆదివారం రాష్ట్ర …

ప్రముఖ వాగ్గేయకారుడు మాస్టర్ జి చలన చిత్రం ముహూర్తం షాట్ ప్రారంభం

జహీరాబాద్ సెప్టెంబర్ 18 (జనం సాక్షి) న్యాల్ కల్ మండలం వడ్డీ గ్రామంలో జరిగిన జన చిత్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ వాగ్గేయకారుడు మాస్టర్ జి …

గిరిజన రిజర్వేషన్ పెంపు చారిత్రాత్మక నిర్ణయం:ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి

తిరుమలగిరి(సాగర్), సెప్టెంబరు 18 (జనంసాక్షి): గిరిజన రిజర్వేషన్ల పెంపు చారిత్రాత్మక నిర్ణయం అని ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి అన్నాడు ఆదివారం మండల కేంద్రంలో శ్రీనివాస పంక్షన్ …

శ్రీవైష్ణవ సంఘం జిల్లా అధ్యక్షులు గా మధుసూదన్ ఎన్నిక

నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్18,జనంసాక్షి,,,  నిర్మల్ జిల్లా చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులుగా మధుసూదన్ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విజయనగర్ కాలనీ …