మెదక్

ముగా జీవాల పారుడు వ్యాధి నివారణ మందుల పంపిణీ

   కొండపాక (జనంసాక్షి) సెప్టెంబర్02; మూగ జీవాలలో వొచ్చే వ్యాధుల నివారణ కై  మందుల పంపిణీ  శిబిరాన్ని పశ్ పోషకులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా …

*ఆర్ధిక సహాయం అందించిన పూర్వ విద్యార్థినిలు*

కొడకండ్ల,సెప్టెంబర్2 (జనం సాక్షి) కొడకండ్ల మండల కేంద్రంలొని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల & కళాశాల (బాలికలు) నందు సుదీర్ఘ కాలంగా దినసరి వేతనం పై నైట్ …

నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ధ్యేయం

ఎంపీపీ స్వరూప మహేష్ రుద్రంగి సెప్టెంబర్ 2 (జనం సాక్షి); రుద్రంగి మండలం గైదిగుట్ట గ్రామపంచాయతీ పరిధిలో గల ప్రైమరీ పాఠశాలలో చదువుతున్న  విద్యార్థులకు యూనిఫామ్ లను …

.. మెదక్ పట్టణంలో కిరాయి ఇండ్లలోనివాసం ఉంటున్నటువంటి. నిరుపేదలకు ఇల్లు

మెదక్ తాసిల్దార్. శ్రీనివాస్. . నిరుపేదలైనటువంటి.. మెదక్ పట్టణంలో కిరాయి ఇండ్లలోనివాసం ఉంటున్నటువంటి. నిరుపేదలకు ఇల్లు . అసలైన లబ్ధిదారులకు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు. మంజూరు …

దుబ్బాక నియోజకవర్గంలో దూసుకపోతున్న సీనియర్ జర్నలిస్ట్ నాయిని రాజగోపాల్.

*నియోజకవర్గంలో ముమ్మరంగా సేవా కార్యక్రమాలు * పాఠశాలల విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ. దౌల్తాబాద్ సెప్టెంబర్ 2, జనం సాక్షి. దుబ్బాక నియోజకవర్గంలో పలు సేవాకార్యక్రమాలు చేసుకుంటూ …

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు భరోసా

రూ.30 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారు   సీఎం సహాయనిధి పేదలకు వరమని మెదక్ ఎమ్మెల్యే మెదక్ …

పథకాల్లో ఒకటి ఆసరా పథకం ఫించన్ ఒకటి.

ముప్కాల్ సెప్టెంబర్ 2 జనం సాక్షి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాల్లో ఒకటి ఆసరా పథకం ఫించన్ ఒకటి. ఇందులో భాగంగా లబ్దిదారులకు …

గర్ల్స్ కాలేజ్ సమస్య పరిష్కారం చేయకపోతే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తాం

జనం సాక్షి ప్రతినిధి మెదక్ 2-9-2022* జిల్లా అధికారులపై చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ముందున్న మురికి కాలువ సమస్యను పరిష్కారం చేయాలని శుక్రవారం …

హరీష్ రావు శుక్రవారం మనోహరబాద్ మండల కేంద్రం లో నూతనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడు

మెదక్ ప్రతినిధి జనం సాక్షి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శుక్రవారం మనోహరబాద్ మండల కేంద్రం లో నూతనంగా ప్రాథమిక ఆరోగ్య …

మండల కేంద్రంలో 14వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు.

బూర్గంపహాడ్ సెప్టెంబర్ 01(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలోని గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం …