మెదక్

పథకాల్లో ఒకటి ఆసరా పథకం ఫించన్ ఒకటి.

ముప్కాల్ సెప్టెంబర్ 2 జనం సాక్షి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాల్లో ఒకటి ఆసరా పథకం ఫించన్ ఒకటి. ఇందులో భాగంగా లబ్దిదారులకు …

గర్ల్స్ కాలేజ్ సమస్య పరిష్కారం చేయకపోతే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తాం

జనం సాక్షి ప్రతినిధి మెదక్ 2-9-2022* జిల్లా అధికారులపై చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ముందున్న మురికి కాలువ సమస్యను పరిష్కారం చేయాలని శుక్రవారం …

హరీష్ రావు శుక్రవారం మనోహరబాద్ మండల కేంద్రం లో నూతనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడు

మెదక్ ప్రతినిధి జనం సాక్షి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శుక్రవారం మనోహరబాద్ మండల కేంద్రం లో నూతనంగా ప్రాథమిక ఆరోగ్య …

మండల కేంద్రంలో 14వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు.

బూర్గంపహాడ్ సెప్టెంబర్ 01(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలోని గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం …

రుద్రంగి లో కొలువుదీరిన గణనాథులు

రుద్రంగి సెప్టెంబర్ 1 (జనం సాక్షి); ఏ శుభకార్యం చేసిన ముందుగా తొలి పూజలు అందుకునే దేవుడు వినాయకుడు కావడంతో వినాయక చవితి సందర్భంగా పలుచోట్ల ఏర్పాటుచేసిన …

ఏసీబి కి పట్టుబడిన ఆముదాలపల్లి జూనియర్ పంచాయతీ కార్యదర్శి….

క్వారీ యజమాని వద్ద పదివేలు డిమాండ్… శంకరపట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 1 అవినీతి నిరోధక శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో ఓ పంచాయతీ కార్యదర్శి కక్కుర్తి …

జాతీయ స్థాయి పద్య సాంఘిక నాటికల పోటీలు

మిర్యాలగూడ,జనం సాక్షి జాతీయస్థాయి పద్య, సాంఘిక నాటకాల్లో పాల్గొనే జాతీయ స్థాయి నాటక సమాజాలు, నటీనటులు అక్టోబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలని మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం …

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

జహీరాబాద్ సెప్టెంబర్ 1( జనంసాక్షి) అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు అని పీ డీ ఎస్ యు జిల్లా అధ్యక్షుడు సురేష్ అన్నారు.లింగంపల్లి గురుకులంలో కరెంట్ షాక్ …

గణనాధునికి వినతి పత్రం ఇచ్చిన వీఆర్ఏలు….

టేకుమట్ల.సెప్టెంబరు01(జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీ సాక్షిగా గ్రామ రెవెన్యూ సహాయకులకు ఇచ్చిన న్యాయమైన హామీలను అమలు చేయాలని మండల కేంద్రంలో వీఆర్ఏలు …

ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది

నర్సాపూర్,  ( జనం సాక్షి ) ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే మదన్ రెడ్డి …