మెదక్

గర్భవతులు పోషకవిలువలుగల ఆహారాన్ని తీసుకోవాలి.

డాక్టర్ బోనాసి ఆలోచన బిజినేపల్లి, సెప్టెంబర్ 19 జనం సాక్షి: గర్భవతులు ఆకుకూరలు, క్యారేట్, బిట్రూట్ వంటి పోషకవిలువలుగల ఆహారాన్ని తీసుకోవాలని డాక్టర్ బోనాసి ఆలోచన సూచించారు. …

రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జడ్పిటిసి రణం జ్యోతి

దౌల్తాబాద్ సెప్టెంబర్ 19, జనం సాక్షి. దౌల్తాబాద్ మండలంలోని లింగయి పల్లి తాండ గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం గుగులోతు లక్ష్మణ్ అనే రైతు అనారోగ్య …

కూలీలకు “కూలీ బంధు” ప్రకటించాలి

వ్య.కా.స జిల్లా కార్యదర్శి రాళ్లబండి శశిధర్ చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 19 : కూలీలకు కూలి బందు ప్రకటించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి …

పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దాం

ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి పానుగల్ సెప్టెంబర్ 19( జనం సాక్షి)  గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి సూచించారు. సోమవారం కొత్తపేట గ్రామంలో స్వచ్ఛత ఈ …

తిమ్మని యాదయ్యకు 10,000/- ఆర్థిక సాయం

 కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గారు దోమ సెప్టెంబర్ 19(జనం సాక్షి)  దోమ  మండలం గొడుగొనిపల్లి గ్రామం  నిరుపేద కుటుంబానికి చెందిన తిమ్మని యాదయ్య …

తాడిచర్ల ఓసిపిలో లారీ ఢీ కొని కార్మికుని మృతి

ఏఎమ్మార్ నిర్లక్ష్యం వల్లే అంటూ కుటుంబ సభ్యుల ఆగ్రహం సంఘటన స్థలానికి చేరుకున్న కాటారం డిఎస్పీ బోనాల కిషన్ ఓసిపి లో తీవ్ర ఉద్రిక్తత… మల్హర్, జనంసాక్షి …

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో నాసిరకం..

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు – కాంగ్రెస్ మండల అధ్యక్షులు వీరుపాక శ్రీనివాస్ రెడ్డి కొండపాక (జనంసాక్షి) సెప్టెంబర్ 19 : డబల్ …

“పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం”

30 సంవత్సరాల తర్వాత కలుసుకున్న బాల్య మిత్రులు చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 19 : చేర్యాల మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన 1992-1993వ సంవత్సరం పదవ …

టిఎస్ఎస్ పిడిసిఎల్ ఆర్గనైజేషన్ సెక్రెటరీగా రాములు…

ఊరుకొండ, సెప్టెంబర్ 18 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలో 29 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న ఊరుకొండ మండల కేంద్రానికి చెందిన ఊరుకొండ లైన్ ఇన్ …

*తెలంగాణ విమోచన దినోత్సవం జరపకుండా, తెలంగాణ సమైక్య దినోత్సవం జరిపినందుకు బిజెపి శ్రేణుల నిరసన*

మెట్పల్లి టౌన్ ,సెప్టెంబర్ 18 (జనం సాక్షి) నిన్న జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపకుండా తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను అవమానించిన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి …