మెదక్

జంబిగి కె గ్రామాలలో వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం

 రాయికోడ్ జనం సాక్షి  సెప్టెంబర్ 03 మండల పరిధిలోని ఆయా గ్రామాలలో నిర్వాహకులు ఏర్పాటుచేసిన వినాయక మండపాలలో గణనాథుడు వివిధ రకాల ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. మండలంలోని …

నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక్కవరం….

చిలప్ చేడ్/3సెప్టెంబర్/జనంసాక్షి :- నిరుపేదలకు సీఎం సహాయనిది ఒక్కవరం లాంటిదని తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చిట్కుల్ గ్రామ సర్పంచ్ యన్ గోపాల్ రెడ్డి …

ఆసరా పింఛన్లు కొండంత అండ

రాయికోడ్ జనం సాక్షి  సెప్టెంబర్ 03   స్థానిక ఎమ్మెల్యే  క్రాంతికిరణ్ గారి ఆదేశాల మేరకు శనివారం రోజు ఉదయం సీరూర్ గ్రామంలో నూతన ఆసరా   పెన్షన్ ల లబ్దిదారులకు …

ముఖ్య మంత్రి సహాయ నిది పేదలకు వరం

  కొండపాక (జనంసాక్షి) సెప్టెంబరు 03; ముఖ్య మంత్రి సహాయ నిది పేదలకు వరం అని మంగోల్ సర్పంచ్ కిరణ్ కుమార్ చారి అన్నారు.. కొండపాక మండల …

సిద్ధివినాయక కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

రాయికోడ్ జనం సాక్షి  సెప్టెంబర్ 03 మండలకేంద్రమైన రాయికోడ్ లోని సిద్ధివినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడికి పూజ కార్యక్రమాలు నిర్వహించి,వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలను …

పేదల అభ్యున్నతియే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం…

              ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కేసముద్రం జనం సాక్షి /రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే తెలంగాణ …

తప్పుడు వార్తలు రాస్తే సహించేది లేదు-న్యూడెమోక్రసీ

          గుండాల,సెప్టెంబర్2(జనంసాక్షి); ప్రజల ఏకాభిప్రాయం మేరకే మండలంలో చేపల సొసైటీ వద్దని మెజారిటీ ప్రజలు,చెరువు ఆయకట్టు రైతుల అభిప్రాయాల మేరకే మృత్యుశాఖ …

వైఎస్ సేవలు మరువలేనివి

* ఎస్సీ‌ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర శీనివాస్ జనహృదయ నేత మాజీ ముఖమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు మరువ లేనివని కాంగ్రెస్ …

గణపతి పూజలో పాల్గొన్న సర్పంచ్ బస్వరాజ్ పాటిల్

ఝరాసంగం సెప్టెంబర్ 2 జనం సాక్షి / ఝరాసంగం మండల పరిధిలోని ఈదుల పల్లి గ్రామంలో కాశినాథ్ స్వామి మందిరంలో ఏర్పాటు చేసిన బాల గణేష్ కమిటీ …

జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్

జనం సాక్షి ప్రతినిధి మెదక్ ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి …