మెదక్

గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఫ్రీజర్ బాక్స్ బహూకరణ

ఖానాపురం సెప్టెంబర్ 17జనం సాక్షి  మండలంలోని కొత్తూరు గ్రామంలో గణపతి సెంటర్ వద్ద ఉన్న గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామానికి అవసరమైన ఫిజర్ …

*వజ్రోత్సవం లో భాగంగా హెల్మెట్ పంపిణీ చేసిన సర్పంచ్ రమాదేవి*

 *దేవరుప్పుల, సెప్టెంబర్ 17 (జనం సాక్షి):* తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల’ కార్యక్రమాలలో భాగంగా దేవరుప్పుల గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ‘సర్పంచ్ ఈదునూరి రమాదేవి’ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. …

ఘనంగా పతాకావిష్కరణ

మిర్యాలగూడ. జనం సాక్షి తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని మిర్యాలగూడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు జాతీయ పతాకాన్ని అవిష్కరించారు. ఈ …

*ఆదివాసి గిరిజన బహిరంగ సభకు వెళ్లే వాహనాలకు జెండా ఊపి ప్రారంభించిన ఎంపిపి ఎలక బిందు నరేందర్ రెడ్డి*

మునగాల, సెప్టెంబర్ 17(జనంసాక్షి): తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మునగాల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎంపిపి …

ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు

దోమ సెప్టెంబర్ 17(జనం సాక్షి) దోమ మండల పరిధిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి అధ్యక్షతన మండల కేంద్రంలోని …

*మరుగుజ్జు దివ్యాంగులకు కేసిఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి*

 భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ మునగాల, సెప్టెంబర్ 17(జనంసాక్షి): అసెంబ్లీలో మరుగుజ్జు దివ్యాంగులను ఉద్దేశించి కించపరిచే విధంగా మాట్లాడిన …

*ఎస్పీ అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి*

– ఎంపిపి ఎలక బిందు ‌నరేందర్ రెడ్డి మునగాల, సెప్టెంబర్ 17(జనంసాక్షి): జయహో జగదీశ్‌రెడ్డి మంత్రి గారికి.. మన ముందు తరానికి ఆయన ఒక గురువు. ఆయన …

*జిల్లా ఫారెస్ట్ అధికారిని సన్మానించిన వేమూరి*

మునగాల, సెప్టెంబర్ 17(జనంసాక్షి): సూర్యాపేటలోని జిల్లా ఫారెస్ట్ కార్యాలయంలో ఇటీవల నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జిల్లా ఫారెస్ట్ అధికారి వేమూరి సతీష్ కుమార్ ని శనివారం …

బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా విమోచన దినం…

అనంతగిరి, జనంసాక్షి తెలంగాణ విమోచన దినోత్సవం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో  శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసారు. రాష్ట్ర అధ్యక్షులు …

రెవెన్యూ గార్డెన్ లో మెగా రక్త శిబిరం

బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రక్తదానం శంకరా పట్నం జనం సాక్షి సెప్టెంబర్ 17 భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా సేవాపక్షంలో శనివారం కరీంనగర్ రెవెన్యూ …