మెదక్

నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన అయోధ్య చారి

పినపాక నియోజకవర్గం ఆగష్టు 31( జనం సాక్షి): పినపాక నియోజకవర్గ ప్రజలకు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య చారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. …

రోడ్డు ప్రమాద బాధితునికీ జెడ్పిటిసి ఆర్ధిక సహాయం

శివ్వంపేట ఆగస్ట్ 31 జనంసాక్షి : మండల కేంద్రమైన శివ్వంపేట గ్రామానికి చెందిన ముద్దగల అంజయ్య కుమారుడు శ్రీకాంత్ ప్రమాద వశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదం లో …

రేగా మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

పినపాక నియోజకవర్గం ఆగష్టు 31 (జనం సాక్షి): రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు …

ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యస్ విద్యార్ధులు.

జహీరాబాద్, ఆగస్టు31, (జనంసాక్షి) జహీరాబాద్  పట్టణంలోని అభ్యస్ జూనియర్ కళాశాల విద్యార్ధులు ఇంటర్ అడ్వాస్డ్ సప్లమెంటరీ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి తమ సత్తా చాటారు. ఇంటర్ …

ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యస్ విద్యార్ధులు.

    ” జహీరాబాద్, ఆగస్టు31, (జనంసాక్షి) జహీరాబాద్  పట్టణంలోని అభ్యస్ జూనియర్ కళాశాల విద్యార్ధులు ఇంటర్ అడ్వాస్డ్ సప్లమెంటరీ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి తమ …

కష్టాల్లో ఉన్నాను ఆదుకోండి

  శంకరా పట్నం, జనం సాక్షి, నేను బండారి శ్రీనివాస్ క్యాబ్ డ్రైవర్ని మియాపూర్ హైదరాబాద్ లో ఉంటాను. నా కూతురు సాయిశాంతి ప్రియా 8 సంవత్సరల …

35 కోట్ల రూపాయల నియోజకవర్గంలో బీటీ రోడ్లు

కరెంటు సమస్య కోసం 20 ట్రాన్స్ ఫార్మర్లు కెసిఆర్ కోసం దేశం ఎదురు చూస్తున్నది నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి శివ్వంపేట ఆగస్ట్ 31జనంసాక్షి : గ్రామీణ …

కలెక్టర్ ను కలిసిన శివ్వంపేట జర్నలిస్టులు

శివ్వంపేట ఆగస్ట్ 31 జనంసాక్షి : కొన్ని సంవత్సరాల నుంచి శివ్వంపేట మండలంలో వివిధ పత్రికలకు జర్నలిస్టులుగా పని చేస్తూ ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు వారధిగా …

వందనం గణేశా

శంకరపట్నం జనం సాక్షి, పండుగ వచ్చింది ఊరందరికీ పండగ వచ్చింది మండల పరిధిలోని గ్రామాల్లో మండపాలలో వినాయకుని బుధవారం నాడు ప్రతిష్ట పూజలు అభిషేకాలు అర్చకులు భక్తులు …

తిరుమల తిరుపతిలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న హుస్నాబాద్ ఎమ్మెల్యే వి. సతీష్ కుమార్

జనంసాక్షి /చిగురుమామిడి – ఆగష్టు 31: హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ కుటుంబ సమేతంగా బుధవారం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. …