మెదక్

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

కేసముద్రం ఆగస్టు 30జనం సాక్షి /మంగళవారము మండలంలోని ఇనుగుర్తి గ్రామంలో కొత్తూరి లక్ష్మయ్య ముదిరాజ్ స్వర్గస్తులవగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ దహన ఖర్చుల …

భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రులు నిర్వహించాలి

 జనం సాక్షి / కొల్చారం ఆగస్టు 30 :  కొల్చారం మండల ఎస్ ఐ సారా శ్రీనివాస్ గౌడ్ వినాయక నవరాత్రులు పురస్కరించుకొని మాట్లాడుతూ ఆయన ఇలా …

అధికారులు, పోలీసులు సమన్వయంతో పనిచేసి గణేష్ నవరాత్రులు విజయవంతం చేయాలి:

    మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):   గణేష్ మండపాల ఏర్పాటు, నిమజ్జనం కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లకు, సంఘటనలకు తావివ్వకుండా అందరు అధికారులు, పోలీసులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయవలసినదిగా …

ప్రజా సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం

వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ జూలూరుపాడు, ఆగష్టు 30, జనంసాక్షి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే …

డిజే యజమానులు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశం

బోయిన్ పల్లి ఆగస్టు 30 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్లా జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రం లో మంగళ వారం రోజున బోయిన్ పల్లి ఎస్ …

35 కోట్లతో నియోజకవర్గంలో బీటీ రోడ్లు

కరెంటు సమస్య కోసం 20 ట్రాన్స్ ఫార్మర్లు కెసిఆర్ కోసం దేశం ఎదురు చూస్తున్నది నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి శివ్వంపేట ఆగస్ట్ 30 జనంసాక్షి : …

రాజేష్ నగర్ కాలనీలో గణేష్ మంటపం కూల్చివేత

ఆగ్రహించిన మహిళలు, కాలనీవాసులు యధావిధిగా నిర్మించకపోతే ఆందోళన : బిజెపి మేడిపల్లి – జనంసాక్షి మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల రాజేష్ నగర్ కాలనీలో …

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం.

శంకరపట్నం, జనం సాక్షి న్యూస్, ఉద్యోగం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న హరీష్ కుటుంబానికి 5000.రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆర్ ఎఫ్ సి ఎల్ యూనియన్ నాయకులు అందజేశారు. …

తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కృతజ్ఞతలు తెలిపిన పెగడపల్లి మండలం ఫీల్డ్ అసిస్టెంట్లు

తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కృతజ్ఞతలు తెలిపిన పెగడపల్లి మండలం ఫీల్డ్ అసిస్టెంట్లు  పెగడపల్లి ఆగస్టు 30 (జనం సాక్షి )పెగడపల్లి …

సోషల్ మీడియా ఇంచార్జ్ గా లాల్ మహ్మద్

  రుద్రూర్(జనంసాక్షి) రుద్రూర్ తెరాస మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గా లాల్ మహ్మద్ ను నియమించటం జరిగిందని రుద్రూర్ మండల పార్టీ అధ్యక్షులు పత్తి లక్ష్మణ్ …