మెదక్

సి పీ ఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దించాలని ఎమ్మార్వో కు వినతి పత్రం

మల్లాపూర్,(జనం సాక్షి ) సెప్టెంబర్: 01 మండలంలోని ఈరోజు పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర, జిల్లా శాఖ పిలుపు మేరకు సెప్టెంబర్ 1వతేదిని …

రాజా సింగ్ అరెస్టుకు నిరసనగా తూప్రాన్ బంద్ ప్రశాంతం

తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 1 ::విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ తూప్రాన్ ఆధ్వర్యంలో రాజాసింగ్ అక్రమ అరెస్టుకు నిరసనగా స్వచ్ఛందంగా తూప్రాన్ లో బందు ప్రశాంతంగా జరిగింది  …

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లక్కీ డ్రాలో లొల్లి

*భూమిని కోల్పోయిన భూ నిర్వాసితులకు అన్యాయం* మంత్రి హరీష్ రావు సమక్షంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవం        తూప్రాన్ జనం సాక్షి …

పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ ఉపాధ్యాయులు నిరసన

ఝరాసంగం సెప్టెంబర్ 1 (జనం సాక్షి): ఉపాధ్యాయ యూనియన్ ల రాష్ట్ర శాఖ పిలుపుమేరకు పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ పాత …

35 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో బీటీ రోడ్లు

శివ్వంపేట సెప్టెంబర్ 1 జనంసాక్షి : గ్రామీణ రోడ్లను నందనవనంగా మార్చడానికి నియోజవర్గానికి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు చొరవ తో రూ. 35 కోట్లు …

ప్రజాగోష బిజెపి భరోసా

శంకరా పట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 1 మన మానకొండూరు నియోజకవర్గంలో గురువారం నాడు భారతీయ జనతా పార్టీ చేపట్టనున్న ప్రజా గోస-బీజేపీ భరోసా యాత్రకి సంబంధించి …

లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ పత్రాలు పంపిణీ..

టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 1 మండల కేంద్రంలో  నూతనంగా మంజూరైన వివిధ రకాల ఆసరా పెన్షన్ పత్రాలను లబ్ధిదారులకు అందోల్ శాసనసభ్యులు చంటి క్రాంతికిరణ్ ఆదేశాల …

ఘనంగా కామ్రేడ్ రామనాధం జయంతి

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): పట్టణ సిపిఐ పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ సర్వదేవబట్ల రామనాధం 30 వ వర్ధంతిని సిపిఐ, ఏఐటీయూసీ శ్రేణులు ఉరువారం ఘనంగా నిర్వహించారు. ఆర్కేపీ బ్రాంచి …

టేక్మాల్ లో ఉచిత వైద్య శిబిరం..

టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 1 టేక్మాల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త నూతనముగా ప్రారంభిచబడిన శ్రీ సాయి లక్ష్మీ హాస్పిటల్లో 03-09-2022 శనివారం  రోజున ఉ9గంల …

ఘనంగా ప్రారంభమైన గణనాథుని పూజలు

వేములవాడ రూరల్, ఆగస్టు 31 (జనంసాక్షి) : వినాయక చవితిని పురస్కరించుకుని బుధవారం వాడ వాడల వినాయక ప్రతిమలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. మండపాలను క్లాత్ …