మెదక్

మహిళను వేదిస్తున్న వ్యక్తి అరెస్ట్‌

యాదాద్రి భువనగిరి,జూన్‌26(జ‌నం సాక్షి): ఓ మహిళను తరచూ ఫోన్‌ ద్వారా వేధిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. ఈసంఘటన యాదాద్రి జిల్లా ఆలేరులో జరిగింది. స్థానిక …

కాళేశ్వరంతో గోదావరి పరవళ్లు

బృందాలుగా టిఆర్‌ఎస్‌ నేతల సందర్శన సిద్దిపేట,జూన్‌26(జ‌నం సాక్షి): కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనులు పూర్తి కాగానే తెలంగాణలోని బీడు భూముల్లో గోదారమ్మ పరువళ్లు తొక్కనున్నాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి …

నెలాఖరుకల్లా రైతుబీమా వివరాల సేకరణ

మెదక్‌,జూన్‌26(జ‌నం సాక్షి): రైతుబంధు బీమా దరఖాస్తుల స్వీకరణను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డీనేటర్‌ సోములు అన్నారు. రైతులు …

నవాబుపేట రిజర్వాయర్‌తో తీరనున్న కష్టాలు

ప్రాజెక్ట్‌ నిర్మానం కోసం ఎమ్మెల్యే ప్రయత్నాలు మెదక్‌,జూన్‌26(జ‌నం సాక్షి): సాంబయ్య చెరువును 1.5 టీఎంసీ రిజర్వాయర్‌గా మారనుండడంతో శివ్వంపేట మండలానికి జలకళ రాబోతోంది. నవాబుపేట సాంబయ్య చెరువును …

సంక్షేమ పథకాలపై విమర్శలు తగవు: ఎమ్మెల్యే

సిద్దిపేట,జూన్‌26(జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా దూసుకుపోతూ ఆర్థిక రంగంలో మొదటి స్థానంలో నిలిచిందని టిడిపి దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. …

జోరుగా మిషన్‌ భగీరథ పనులు

సిద్దిపేట,జూన్‌26(జ‌నం సాక్షి): గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారంకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మిషన్‌ భగీరథ పనులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. గోదావరి నుండి పైప్‌లైన్ల ద్వారా …

కేంద్ర పథకాలపై బిజెపి ప్రచారం

మెదక్‌,జూన్‌26(జ‌నం సాక్షి): కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించేందుకు బిజెపి కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి అన్నారు.ప్రధానమంత్రి …

సంక్షేమ పథకాల్లో తెలంగాణనంబర్‌ వన్‌ : ఎమ్మెల్యే

యాదాద్రి భువనగిరి,జూన్‌25(జ‌నం సాక్షి ): నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు అండగా నిలిచాయని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి అన్నారు.దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో మన …

సమైక్యంలో నష్టపోయాం

గొర్రెల పెంపకంతో ఆర్థికంగా ఎదగాలి : విప్‌ యాదాద్రి భువనగిరి,జూన్‌25(జ‌నం సాక్షి ): ముఖ్యమంత్రి కెసిఆర్‌ సదాశయంతో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంతో తెలంగాణను మాంసం ఎగుమతి …

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం

వలిగొండ(జ‌నం సాక్షి): యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ శివారు లక్ష్మాపురంలో ఆదివారం ఘోర ప్రమాదం సంభవించింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి మూసీ …