మెదక్

టీఆర్‌ఎస్‌ పథకాలను ప్రచారం చేయాలి: ఎమ్మెల్యే

సిద్దిపేట,జూన్‌18(జ‌నం సాక్షి): రైతును రాజును చేయాలనే సంకల్పంతో నాణ్యమైన 24 గంటల కరంట్‌ సరఫరా, ఎరువులు, రైతుకు పంట బీమా పథకం అందించడంతో పాటు పేద ప్రజలకు …

రైతులకు వీరు చేసిందేవిూ లేదు: ఎమ్మెల్యే

మెదక్‌,జూన్‌18(జ‌నం సాక్షి): ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాలు రైతులకు చేసిందేమి లేదని నర్పాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి విమర్శించారు. దేశంలో రైతుల సంక్షేమాన్ని …

కార్మిక సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం

సిద్దిపేట రూరల్‌, (జ‌నం సాక్షి ): కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు సుధాభాస్కర్‌ విమర్శించారు. శనివారం సిద్దిపేటలో సంఘం ముఖ్యకార్యకర్తల సమావేశంలో …

తెలంగాణలో అవినీతి తాండవం చేస్తోంది

యాదాద్రి(జ‌నం సాక్షి ) : తెలంగాణలో అడుగడుగునా అవినీతి తాండవం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు. ఆయన ఆదివారం యాదాద్రి కొండపైన మీడియాతో మాట్లాడారు. …

దేవాలయాల అభివృద్ధి ప్రత్యేక దృష్టి

కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి మహర్దశ దేవాలయ అభివృద్ధికి రూ.10కోట్లు నిధులు మంజూరుచేశాం ఆలయంలో ప్లాస్టిక్‌ నిషేదానికి కమిటీ చర్యలు తీసుకోవాలి రాష్ట్ర మంత్రి హరీష్‌రావు ఘనంగా కొమురవెల్లి …

పల్లె నుంచి పట్నం దాకా అభివృద్ది నినాదం

కులవృత్తులకు ప్రోత్సాహంతో గ్రామాలకు కళ: సునీత యాదాద్రి భువనగిరి,జూన్‌15(జ‌నం సాక్షి ): సీమాంధ్ర పాలనలో కనుమరుగైన కుల వృత్తులకు మళ్లీ జీవం పోసిన ఘనత సిఎం కేసీఆర్‌ …

సజావుగా ధాన్యం కొనుగోళ్లు

గతం కన్నా పెరిగిన అమ్మకాలు గిట్టుబాటు ధరతో పాటు ఖాతాల్లో సొమ్ము జమ మెదక్‌,జూన్‌15(జ‌నం సాక్షి ): జిల్లాలో 185 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో …

వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే: శశిధర్‌ రెడ్డి

మెదక్‌,జూన్‌14(జ‌నం సాక్షి): రాష్ట్రంలో పరిస్తితులు చూస్తుంటే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ జయకేతనం ఎగురవేయడం ఖాయమని మాజీఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పి.శశిధర్‌ రెడ్డి ధీమా …

విత్తనాలు,ఎరువులపై రైతుల అప్రమత్తం

సేంద్రియ వ్యవసాయం అధికారుల ప్రోత్సాహం మెదక్‌,జూన్‌14(జ‌నం సాక్షి): నకిలీ విత్తనాలు, సేంద్రియ ఎరువులపై రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని జిల్లా వ్యవసాయ అధికారులు తెలిపారు. అన్నారు. రైతులకు …

ప్రభుత్వ విద్య బోలపేతం అందిరి బాధ్యత

బీసీ గురుకులాలు పేదలకు వరం: ఎమ్మెల్యే యాదాద్రిభువనగిరి,జూన్‌14(జ‌నం సాక్షి): ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కోసం ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతగా కృషిచేయాలని ఆలేరు ఎమ్మెల్యే,విప్‌ గొంగిడి సునీతా …