మెదక్

అచ్చంపేటలో పెళ్లింట పెను విషాదం

పెళ్లయిన కాసేపటికే నవ వధువు మృతి నాగర్‌కర్నూల్‌,జూలై7(జ‌నం సాక్షి): అచ్చంపేట మండలంలోని బుడగజంగల కాలనీలో విషాదం నెలకొంది. పెళ్లి అయిన కాసేపటికే నవ వధువు మృతి చెందింది. …

సంపూర్ణ మరుగదొడ్ల నిర్మాణం సాగాలి

పారిశుద్ధ్య సమస్యలు రాకుండా చేయాలి మెదక్‌,జూలై7(జ‌నం సాక్షి): వర్షాకాలం దృష్ట్యా గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ ధికారులకు సూచించారు. సంపూర్ణ ఓడీఎఫ్‌ జిల్లాగా …

అర్హులైన ప్రతీ ఒక్కరికి..

డబుల్‌బెడ్‌ రూం ఇల్లిస్తాం – సిద్ధిపేట, గజ్వేల్‌, దుబ్బాకలో ఇళ్ల నిర్మాణం పూర్తవుతుంది – ఈనెల 9 నుంచి 12వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం – ఆగస్టు చివరిలోపు …

నకిలీ విత్తన అమ్మకాల్లో అధికారులదే బాధ్యత

కిసాన్‌ మోర్చా మెదక్‌,జూలై6(జ‌నం సాక్షి):నకిలీ విత్తనాల అమ్మకాల విషయంలో అధికారులను బాధ్యులను చేయాలని కిసాన్‌మోర్చా నేతలు డిమాండ్‌ చేశారు. ఎక్కడ విత్తనాలు అమ్మకాలుజరగుఉతన్నాయో అధికారులకుతెలుస్తుందని అన్నారు. వారిని …

త్వరలోనే ఇంటింటికి మంచినీరు

సంగారెడ్డి,జూలై6(జ‌నం సాక్షి): మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఈ ఏడాదిలోగా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందజేస్తామని నారాయణ్‌ఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. నారాయణఖేడ్‌కు సాగు- తాగునీరు అందించడానికి …

పంటబీమాతోనే రక్షణ

మెదక్‌,జూలై6(జ‌నం సాక్షి): రైతులు ఖరీఫ్‌లో వేసిన పంటలకు ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పథకంలో భాగంగా బీమా చేయించుకోవాలని వ్యవసాయాధికారులు సూచించారు. పంటలకు బీమా చేయిస్తే ఏ విధమైన …

బస్‌ సౌకర్యం ప్రారంభం

సంగారెడ్డి,జూలై5(జ‌నం సాక్షి): గుమ్మడిదల మండలం నుండి బొంతపల్లి,జిన్నారం,సోలాక్‌ పల్లి,ఆరట్ల ఇస్మయిల్‌ కంపెట్‌ తదితరుల గ్రామాలను కలుపుకొని సంగారెడ్డి వరకు బుస్స్‌ సౌకర్యాన్ని గుమ్మడిదలలో పఠాన్‌ చేరు ఎమ్మెల్లే …

ఔటర్‌పై వృద్ద దంపతుల అనుమానాస్పద మృతి

సంగారెడ్డి,జూలై5(జ‌నం సాక్షి): వెలిమల ఔటర్‌ రింగ్‌ రోడ్డు పై వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా.. పఠాన్‌ చేరు ఔటర్‌ రింగ్‌ రోడ్డు పై …

అభివృద్ది కోసమే టిఆర్‌ఎస్‌లో చేరికలు: నాయిని

మెదక్‌,జూలై4(జ‌నం సాక్షి ): అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌ నియోజకవర్గం కొల్చారం మండలం రంగంపేట్‌ సింగిల్‌ విండో ఛైర్మన్‌ మల్లేశం …

కాంగ్రెస్‌ బూచి చూపి కాలం గడిపే యత్నం

నాలుగేళ్లుగా ఇవే ఆరోపణలు చేస్తున్నారు జిఎస్టీతో ప్రజలకు ఇక్కట్లు రెట్టింపు: కాంగ్రెస్‌ నేత శశిధర్‌ రెడ్డి మెదక్‌,జూలై4(జ‌నం సాక్షి ): కాంగ్రెస్‌ నేతలు కాళ్లలో కట్టెలు పెడుతున్నారని …