మెదక్

రైతు సంక్షేమమే సర్కార్‌ లక్ష్యం: పైళ్ల

భువనగిరి,జూలై3(జ‌నంసాక్షి): ప్రతి ఎకరాకూ సాగునీరందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు చిన్న నీటివనరుల సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. …

కెసిఆర్‌ చిరకాల సిఎంగా ఉండాలని కోరుకుంటున్నారు: ఎమ్మెల్యే

యాదాద్రి,జూలై2(జ‌నం సాక్షి): మరో 20 సంవత్సరాల వరకూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌ రెడ్డి తెలిపారు.తెలంగాణ …

గొర్రెల పంపిణీ సక్రమంగా సాగాలి

మెదక్‌,జూలై1(జ‌నం సాక్షి): గొల్ల కురుమల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకాన్ని సద్వినయోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. అందరూ ఆర్థికంగా ఎదగాలనే …

మొక్కలు నాటుదాం రండి: ఎమ్మెల్యే

యాదాద్రి,జూలై1(జ‌నం సాక్షి): ఆలేరు నియోజకవర్గంలోని అన్ని చెరువులను 2018చివరి నాటికి కాల్వల ద్వారా నింపడానికి కృషి చేస్తున్నామని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. అన్నదాతల సంక్షేమమే …

పేదలకు చేరువగా సర్కార్‌ విద్య: ఎమ్మెల్యే

సిద్దిపేట,జూన్‌30(జ‌నం సాక్షి): పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి గురుకులాలు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. మైనారిటీ వర్గాల్లోవిద్యాభ్యాసం లేక అభివృద్ధి చెందడం …

మిషన్‌ భగీరథ అద్భుత పథకం

– ఇంటింటికి సురక్షిత నీరివ్వాలనే ప్రభుత్వ లక్ష్యం గొప్పది – కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్‌ నారాయణ్‌ ఝూ – గజ్వేల్‌ మండలంలో మిషన్‌ …

టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే దమ్ము బీజేపీకే ఉంది

– కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే మహిపాల్‌రెడ్డినితో రాజీనామా చేయించాలి – టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, లెఫ్ట్‌, ఎంఐఎంలు ఒక్కటైనా ఆశ్చర్యం లేదు – బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో …

గిట్టుబాటు ధరలు కల్పిస్తే పెట్టుబడి ఎందుకు?

ములుగు,జూన్‌29(జనం సాక్షి ): రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా ఎకరాకు రూ. 4 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. కౌలు రైతులకు …

ప్రభుత్వ కార్యక్రామలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి: ఎమ్మెల్యే

మెదక్‌,జూన్‌28(జ‌నం సాక్షి): గడపగడపనా టీఆర్‌ఎస్‌ జెండా ఎగరవేయాలని ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి పిలుపునిచ్చారు.గ్రామ పంచాయతీ ఎన్నికలు మరికొద్ది రోజులోనే రానున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. …

గ్రామంలో ఎలుగుబంటి హలచల్‌

సిద్దిపేట,జూన్‌26(జ‌నం సాక్షి): సిద్దిపేట జిల్లా మద్దూర్‌ మండలం లద్నూర్‌ గ్రామంలోకి చొరబడ్డ ఓ  ఎలుగుబంటి కలకలం రేపింది. ప్రజలను భయభ్రాంతుకలు గురి చేసింది. అనుకున్నట్లుగానే ఓ వ్యక్తిపై …