మెదక్

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కట్టుకుంటే.. 

చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటి? – గోదావరి నీటిలో 954టీఎంసీలు  మన హక్కు – ఎవరు అడ్డిపడినా ప్రాజెక్టులు ఆగవు – రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి …

కూరగాయల రైతులకు ప్రోత్సాహం

సేంద్రియ సాగుకు సూచనలు సిద్దిపేట,జూన్‌23(జ‌నం సాక్షి): కూరగాయలు పండించే రైతులకు తగిన గిట్టుబాటు ధర కల్పించేందుకుగాను కార్యాచణ ప్రణాళికను రూపొందించాలని ఉద్యాన అధికారులను ఆదేశించారు. కూరగాయలు పండ్లు …

పంటల బీమా పథకంపై అనాసక్తి

మెదక్‌,జూన్‌22(జ‌నం సాక్షి ): ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు కోల్పోయిన రైతులను ఆదుకునేందుకుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పంటల బీమా పథకం రైతుల ఆదరణ కోల్పోతున్నది. …

ఆర్థిక ఇబ్బందులతో విలేకరి కుటుంబం ఆత్మహత్య

సిద్దిపేట జిల్లాలో విషాదం సిద్దిపేట,జూన్‌21(జ‌నం సాక్షి): జిల్లాలోని కొండపాకలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆంధ్రభూమి రిపోర్టర్‌గా పనిచేస్తున్న హన్మంతరావు తన ఇద్దరు చిన్నారులకు, భార్యకు విషం …

బోల్తాపడ్డ పశువుల లారీ: 20 ఆవుల మృతి

మెదక్‌,జూన్‌21(జ‌నం సాక్షి): టేక్మల్‌ మండలం బోడ్‌మట్‌పల్లిలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20ఆవులు మృతి చెందాయి. ఆవుల లోడుతో వెళుతున్న లారీ …

హరితహారంలో భాగస్వాములు కావాలి

మెదక్‌,జూన్‌19(జ‌నం సాక్షి): తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, యువకులు భాగస్వాములై విరివిరిగా మొక్కలు నాటాలని అటవీ అధికారులు అన్నారు. …

యాదాద్రి చుట్టూ అడవుల పెంపకం

హరితప్రాంతంగా తీర్చిదిద్దేలా చర్యలు యాదాద్రి భువనగిరి,జూన్‌19(జ‌నం సాక్షి): యాదాద్రి అభివృద్దికి సిఎం కెసిఆర్‌ ప్రత్యేక చర్యలు చేపడుతున్నందున ఇక్కడ అటవీ ప్రాంతం పెంచి, పచ్చగా చేయాలన్నదే తమ …

సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం: ఎమ్మెల్యే

సిద్దిపేట,జూన్‌19(జ‌నం సాక్షి): సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా ఉందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ఆసరా పింఛన్‌ ద్వారా ప్రతి ఒక్కరికి రూ. 1000, రూ. …

విద్యుత్‌ వైర్లు తాకి లారీ దగ్ధం

సిద్దిపేట,జూన్‌18(జ‌నం సాక్షి): మాదవశాత్తు విద్యుత్‌ వైర్లు తగిలి పాత టైర్ల లారీ పూర్తిగా దగ్ధమైంది. లారీ డ్రైవర్‌ మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని …

రైతు సంక్షేమం కోసంమే రైతు బీమా

సంగారెడ్డి,జూన్‌18(జ‌నం సాక్షి): ఆరుగాలం కష్టపడే రైతు అకాల మరణం పొందితే రైతు కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందని జిల్లా వ్యవసాయాధికారి అన్నారు. రాష్ట్ర …