మెదక్
పటన్ చెరులో కేసీఆర్…
మెదక్ : సీఎం కేసీఆర్ పటన్ చెరుకు చేరుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కేసీఆర్ మొక్కను నాటారు.
మెదక్ జిల్లాలో వ్యవసాయ, పాలిటెక్నిక్ కళాశాలలు.
.మెదక్:సిద్ధిపేట, సిరిసిల్లలో వ్యవసాయ, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తోర్నాలలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది
పటాన్ చెరువులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి హరీష్
మెదక్: జిల్లాల మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పటాన్ చెరువులోని అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు
తాజావార్తలు
- రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు
- కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- కాంగ్రెస్ పార్టీని ఓడించండి
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
- సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తాయి.. ప్రజలు ఆపదలో ఉంటే రావా?
- బీసీ జేఏసీల మధ్య సఖ్యత అవశ్యం
- మరిన్ని వార్తలు







