మెదక్

పటన్ చెరులో కేసీఆర్…

మెదక్ : సీఎం కేసీఆర్ పటన్ చెరుకు చేరుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కేసీఆర్ మొక్కను నాటారు.

కేసీఆర్ పై హరిష్ రావు ప్రశంసలు..

మెదక్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిద్ధిపేట ఎమ్మెల్యే, మంత్రి హరీష్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. సిద్ధిపేటలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ …

సిద్ధిపేటకు గోదావరి నీళ్లు తీసుకొస్తా – సీఎం కేసీఆర్..

మెదక్ : సిద్దిపేటకు గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడి ప్రజల పాదాలు కడుగుతానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హరిత హారం కార్యక్రమంలో భాగంగా సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన …

ఫాంహౌస్‌లో స్టీఫెన్‌తో కేసీఆర్ భేటీ

మెదక్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ బుధవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో భేటీ …

మెదక్ జిల్లాలో వ్యవసాయ, పాలిటెక్నిక్ కళాశాలలు.

.మెదక్:సిద్ధిపేట, సిరిసిల్లలో వ్యవసాయ, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తోర్నాలలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది

పటాన్ చెరువులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి హరీష్

మెదక్: జిల్లాల మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పటాన్ చెరువులోని అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు

రూ.12లక్షల విలువగల గంజాయి పట్టివేత…

మెదక్: నారాయణఖేడ్ మండలం హంగర్గా గ్రామపంచాయతి పరిధిలోని లాల్‌సింగ్ తండాలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన గంజాయి నిల్వలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి …

రైలు కిందపడి బావ, మరదలు ఆత్మహత్య!

 మెదక్ (జహీరాబాద్) : పెద్దలు ప్రేమను అంగీకరించకపోవడంతో రైలు కిందపడి బావ, మరదలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా జహీరాబాద్- బీదర్ రోడ్డు సమీపంలో …

రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య

మెదక్, మే 12: జిల్లాలోని జహీరాబాద్ శివారులోని బీదర్‌రోడ్డులో ఘోరం జరిగింది. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనపరుచుకున్నారు. …

ఐడీఏ బొల్లారంలో భారీ అగ్రిప్రమాదం

మెదక్:జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలోని ఓ పరిశ్రమలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు  ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు …