మెదక్
మెదక్ జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటన
మెదక్: సీఎం కేసీఆర్ నేడు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
బీజేపీ కార్యాలయానికి కిషన్ రెడ్డి భూమి పూజ..
మెదక్ : జిల్లాలోని సంగారెడ్డి మండలంలో కందిలో బీజేపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భూమి పూజ చేశారు.
పాశమైలారంలోని ఫార్మా కంపెనీలపై అధికారుల దాడులు..
మెదక్ : పాశమైలారంలో రెండు ఫార్మా కంపెనీలపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని కొన్ని రకాల మందులను ల్యాబ్ తరలించారు.
సిద్ధిపేటలో పీపుల్స్ వార్ వాల్ పోస్టర్లు…
మెదక్: సిద్ధిపేటలో పీపుల్స్ వార్ వాల్ పోస్టర్లు వెలిశాయి. ప్రభుత్వ పనితీరుపై పది అంశాలతో వాల్ పోస్టర్లు వెలిశాయి.
మెదక్ లో లారీ – ఆటో ఢీ..ముగ్గురు మృతి..
మెదక్ : కమలాపురం వద్ద లారీ – ఆటో ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
తాజావార్తలు
- రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు
- కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- కాంగ్రెస్ పార్టీని ఓడించండి
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
- సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తాయి.. ప్రజలు ఆపదలో ఉంటే రావా?
- బీసీ జేఏసీల మధ్య సఖ్యత అవశ్యం
- మరిన్ని వార్తలు





