మెదక్ జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటన
మెదక్: సీఎం కేసీఆర్ నేడు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
మెదక్: సీఎం కేసీఆర్ నేడు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
మెదక్ : జిల్లాలోని సంగారెడ్డి మండలంలో కందిలో బీజేపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భూమి పూజ చేశారు.
మెదక్ : పాశమైలారంలో రెండు ఫార్మా కంపెనీలపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని కొన్ని రకాల మందులను ల్యాబ్ తరలించారు.
మెదక్: సిద్ధిపేటలో పీపుల్స్ వార్ వాల్ పోస్టర్లు వెలిశాయి. ప్రభుత్వ పనితీరుపై పది అంశాలతో వాల్ పోస్టర్లు వెలిశాయి.
మెదక్ : కమలాపురం వద్ద లారీ – ఆటో ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి.