మెదక్

దిచక్రవాహనం అదుపు తప్పి ముగ్గురికి గాయాలు

కొండపాక : మండలంలోని తిమ్మీరెడ్డిపల్లి శివారులోని రాజీవ్‌ రహదారిపై ద్విచక్రవాహనం అదుపు తప్పి పడిపోవడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో వరంగల్‌ జిల్లా చేర్యాల మండలంలోని …

స్త్రినిధికి రూ, 500 కోట్ల రుణం

దౌల్తాబాద్‌ : ఈఏడాది రూ, కోట్ల స్త్రి నిధి బ్యాంకులు రుణాలుగా ఇచ్చామని మెదక్‌ వరంగల్‌ జిల్లా స్త్రీనిధి బ్యాంకు ఏజీఎం అనంతకిశోర్‌ అన్నారు. శుక్రవారం ఆయన …

అంగన్‌ వాడీలను తనిఖీ చేసిన అధికారిణి

గుమ్మడిపదల : జిన్నారం మలడలంలోని అన్నారంలోని అంగన్‌వాడీ కేంద్రలను జిల్లా ఐసీడీఎన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శైలజ ఆకస్మికంగా తనిఖీ చేశారు, గ్రామంలోని రెండు కేంద్రాల్లోగర్బిణులు ,బాలింతలకు పూర్తిస్థాయి …

గుడిసెల పైకి దూసుకెళ్లిన లారీ ఇద్దరి మృతి

మెదక్‌ : పటాన్‌చెరు మండలం లగ్దారం వద్ద ఆఉదయం సంగారెడ్డి నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఓఅదుపు తప్పి పక్కనే ఉన్న గుడిససెలపైకి దూసుకు వచ్చింది. ఈ ప్రమాదంలో …

లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలి

సంగారెడ్డి, నవంబర్‌ 29 : డ్వామా శాఖ ద్వారా చేపట్టడుతున్న పనులను నిర్ణయించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ …

5లోగా అక్రిడేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి

సంగారెడ్డి, నవంబర్‌ 29 : 2013వ సంవత్సరం అక్రిడేషన్‌ కార్డుల రిన్యూవల్‌, కొత్తకార్డుల కోసం డిసెంబర్‌ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మెదక్‌ జిల్లా పౌరసంబంధాల అధికారి …

దీక్షాదివస్‌ దీక్షలు చేపట్టిన టిఆర్‌ఎస్‌ నాయకులు

సంగారెడ్డి, నవంబర్‌ 29  మెదక్‌ జిల్లాలో దీక్షాదివస్‌ దీక్షలను జిల్లాలోని 10 నియోజకవర్గ కేంద్రాలలో చేపట్టారు. గురువారంనాడు మెదక్‌ పట్టణంలో రాందాస్‌ చౌరాస్తావద్ద పద్మాదేవేందర్‌రెడ్డి నాయకత్వంలో దీక్షలు …

‘కేసీఆర్‌ తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేసిండు’ హారీష్‌రావు

మెదక్‌: తెలంగాణ ఉద్యమ రథసారధి కల్వకుంట్ల చంద్రశేకర్‌రావు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకే ఆమరణ నిరాహాన దీక్ష చేశాడని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఇవాళ ఆయన సిద్దిపేటలో …

డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహకు తెలంగాణ సెగ

మెదక్‌: డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహకు జోగిపేటలో తెలంగాణ సెగ తగిలింది. డిప్యూటీ సీఎం కాన్యాయ్‌ ఆందోల్‌ వైపు వెళ్తుండగా జోగిపేటలో ‘ తెలంగాణ దీక్షా దివాస్‌ …

జహీరాబాద్‌లో వికటించిన మధ్యాహ్న భోజనం

జహీరాబాద్‌: మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ మండలం హోతి (బి) లోని  ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించింది. భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం …