మెదక్

జోడో యాత్ర రూట్ మ్యాప్ కు వచ్చిన నాయకులను కలసిన నరోత్తం

            జహీరాబాద్ అక్టోబర్ 20 (జనంసాక్షి) జాతీయ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర తెలంగాణాలోకి …

ఇండ్ల నిర్మాణదారులకు చెక్కులను పంపిణీ చేసిన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి.

బాన్సువాడ, అక్టోబర్ 20 (జనంసాక్షి): పేదల ఆత్మగౌరం కాపాడడానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని తెరాస ప్రభుత్వం చేపట్టడం జరిగిందని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి …

అమ్ముడు పోయిన రాజగోపాల్ రెడ్డిని ప్రజలు నమ్మరు

మోత్కూరు అక్టోబర్ 20 జనంసాక్షి : మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించడం కాయమని …

మునుగోడులో టి ఆర్ ఎస్ దే గెలుపు

జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు జహీరాబాద్ అక్టోబర్ 20 (జనంసాక్షి మునుగోడు లో  టి ఆర్ ఎస్ దే గెలుపు అని మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం …

నవంబర్ 13న జహీరాబాద్ లో పిల్లల పండగ జయప్రదం చేయండి

జహీరాబాద్ అక్టోబర్ 20 (జనంసాక్షి)జహీరాబాద్ పట్టణంలోని శ్రామిక్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జహీరాబాద్ పిల్లల పండగ నవంబర్ 13న పిల్లల పండగ నిర్వహించనున్నట్టు  పండుగను జయప్రదం చేయాలని …

*బాల బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. *సిడిపిఓ అవంతిక.

చిట్యాల సెప్టెంబర్ 20(జనం సాక్షి) బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సిడిపిఓ అవంతిక అన్నారు.  గురువారం మండలంలోని బావుసింగ్ పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ దామెరబోయిన నారాయణరావు …

ఫైలేరియా ప్రబలకుండా దోమల నివారణకు మండల వ్యాప్తంగా పారిశుద్ధ్యత పనులు చేపట్టాలి. – ఎంపీపీ లింగాల నిర్మల.

బెజ్జంకి,అక్టోబర్20,(జనం సాక్షి):మండల కేంద్రంలోని తోటపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో,హరీష్ రావు కాలనీ లో పైలేరియా నివారణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీపీ లింగాల నిర్మల పాల్గొని 2 …

ఇలాగైతే సమస్యలు తీరేది ఎప్పుడూ?

దసరాకి ముందే ఎందుకు పరిష్కరించలేదు అధికారులను హెచ్చరించిన మేయర్ సామల బుచ్చిరెడ్డి మేడిపల్లి – జనంసాక్షి దసరా పండుగ కంటే ముందే పర్యటించి తెలిపిన సమస్యలు కూడా …

అత్యాచారానికి పాల్పడిన సర్పంచ్ సస్పెండ్

బషీరాబాద్ అక్టోబర్ 20,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో నంధ్యా నాయక్ తండా గ్రామ సర్పంచ్ శంకర్ నాయక్ ఇటీవలే కాలంలో అత్యాచారానికి పాల్పడిన సంఘటన తెలిసిందే, …

మెదక్ పట్టణ పోలీస్‌స్టేషన్ లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం

మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):ప్రజా రక్షణే పోలీసు ప్రధాన లక్ష్యమని మెదక్ పట్టణ సీఐ మధు పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణలో భాగంగా ఫ్లాగ్ సందర్భంగా గురువారం జిల్లా ఎస్పీ …