మెదక్

బాధిత కుటుంబానికి బియ్యం అందించిన వోరగంటి యువసేన.

బెజ్జంకి,అక్టోబర్21,(జనం సాక్షి):మండల కేంద్రానికి చెందిన లింగాల పోచవ్వ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మరణించగా తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ …

18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటరు కార్డు నమోదు చేసుకోవాలి:అదనపు కలెక్టర్ రమేష్

  మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):ప్రజాప్రథినిధులు తమ వంతుగా స్వీయ బాధ్యతతో 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటరుగా నమోదు చేసుకోవడంలో, ఓటర్ కార్డుకు ఆధార్ ను అనుసంధానం …

ప్రజల సేవకోసం తమ ప్రాణాలను ఆర్పించిన పోలీసులు మహనుభావులు:జిల్లా ఎస్.పి శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్

   మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ( పోలీసు ఫ్లాగ్ డే) సంధర్భంగా జిల్లా ఎస్.పి శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారి ఆద్వర్యంలో జిల్లా పోలీసు …

*మునుగోడు ఉప ఎన్నికలలో తెరాస అభ్యర్థి గెలుపు కొరకు ఇంటింటా ప్రచారం*

కోదాడఅక్టోబర్ 21(జనం సాక్షి)  తెరాసా అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నీ గెలిపించాలని మునుగోడు నియోజక వర్గం లోని చండూరు మరియు నాంపల్లి  మండలం లోని వివిధ …

ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ

భూపాలపల్లి టౌన్ అక్టోబర్ 21 (జనం సాక్షి)      భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో మేనేజర్ డిఎన్ రాజన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆదర్శ ఉద్యోగులకు అభినందన సభ …

సీఎంఆర్ఎఫ్ నిరు పేదలకు వరం..

కేసీఆర్ దళం మండల అధ్యక్షుడు షేక్ అఖిల్ చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 21 : సీఎం రిలీఫ్ ఫండ్ నిరు పేదలకు వరమని కేసీఆర్ దళం చేర్యాల …

గ్రూప్ 1 పరీక్షల అవకతవకాలపై విచారణ జరిపించాలి.అఖిల భారత యువజన సమాఖ్య ( ఏవైఎఫ్)డిమాండ్.

నేరేడుచర్ల(జనంసాక్షి )న్యూస్.తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల16 న గ్రూప్ 1పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా ఉదయం10:30  నుండి  మధ్యాహ్నం 1:00 వరకు నిర్వహించారు.అయితే హైదరాబాద్ లాల్ …

హాసకొత్తూరు గ్రామంలో చేప పిల్లల పంపిణీ

కమ్మర్పల్లి21అక్టోబర్(జనంసాక్షి) కమ్మర్పల్లి మండలంలోని హాసకొత్తూరు గ్రామంలో శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ ద్వారా ఉచితంగా మూడు లక్షల 12 వేల చేప పిల్లలను అందజేశారు. …

బలవన్మరణనికీ పాల్పడిన కానిస్టేబుల్

గంగారం అక్టోబర్ 21 (జనం సాక్షి) గంగారం మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన దనసరి ఉపేందర్ టి ఎస్ ఎస్ పి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ …

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

డి సి సి బి చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి దోమ అక్టోబరు 21(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని బొంపల్లి గ్రామానికి చెందిన  అప్పగళ్ళ లాలయ్య …