మెదక్

సైబర్ నేరాలపై అవగాహన కల్పించి చైతన్య పరచడమే ప్రధాన లక్ష్యం:జిల్లా ఎస్.పి. శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని

  మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా చేస్తున్నామని ఎస్.పి శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్ గారు అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి శ్రీమతి.పి.రోహిణి …

అత్యాచారానికి పాల్పడిన నిందితుడు రిమాండ్

బషీరాబాద్ అక్టోబర్ 19, (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో కంసాన్పల్లి (బి) అత్యాచారానికి పాల్పడిన చాకలి ముకుందు బుధవారం రోజున రిమాండ్ కు …

విద్యార్థులకు చైల్డ్ లైన్ అధికారి అవగాహన కార్యక్రమం

 బషీరాబాద్ అక్టోబర్ 20,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాల లో చైల్డ్ లైన్  ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో …

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ.

గంగారం అక్టోబర్ 20 (జనం సాక్షి) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సిబ్బంది తమ పనితీరును మరింత మెరుగుపరచుకొని వైద్య సేవల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించి …

NHM 2వ ఏ ఎన్ ఎం లను రిగ్యులర్ చేయాలి

జనం సాక్షి ప్రతినిధి మెదక్ _________ ఎన్ హెచ్ ఎం రెండవ లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ డిఎం ఉండొచ్చా కార్యాలయం ముందు ధర్నా …

లక్ష్మీపూర్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

జైనథ్ జనం సాక్షి అక్టోబర్ 20 జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఐదుగురు లబ్ధిదారులకు వచ్చినాయి .1 ఎనుగందుల పుష్పల W/. ప్రభాకర్ …

చైల్డ్ లైన్ ఆద్వర్యంలో పోస్టర్ విడుదల

దోమ అక్టోబరు 20(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని గల పోలిస్ స్టేషను లో డి. యస్. పి ఆద్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలన కు సంబందించిన పోస్టర్లు …

రాజంపేట్ సొసైటీలో శనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి

జనంసాక్షి రాజంపేట్ అక్టోబర్ 20 మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం ఆవరణలో రైతులకు తెలియజేయనది ఏమనగా శనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి ధర 1575 రూపాయలు 25 …

అబివృద్ది పథంలో కిష్టాపూర్

దోమ జడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డి దోమ అక్టోబర్ 20(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని కిష్టాపూర్  గ్రామం లో  జడ్పీటీసీ  గారి  చేతుల  మీదుగా  డ్వాక్రా  బిల్డింగ్, …

రిపోర్టర్ ను పరమార్శించిన మండల విద్యాధికారి

దోమ అక్టోబర్ 20(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామ పరిగి v5న్యూస్ రిపోర్టర్ సురేష్ వాళ్ల తండ్రి దస్తయ్య చనిపోయారని తెలుసుకున్న meo హరిచేందర్ …