మెదక్
సమస్యలు పరిష్కరించాలని ఏపీటిఎఫ్ ధర్నా
మెదక్: జిల్లాలోని కలెక్టరెట్ కార్యలయం ఎదుట విద్యారంగా, ఉపాధ్యాయ సమస్యలు పరిస్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. టీఆర్ఎస్ ధర్నాకు సంఘీభావం తెలిపింది.
కాంట్రాక్ట్ పంచాయతీ కార్యదర్శుల భిక్షటన
మెదక్: జిల్లాలోని కాంట్రాక్ట్ పంచాయతి కార్యదర్శులు కలెక్టరెట్ ముందు బిక్షటన చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాస్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- పర్వతగిరి మండల కేంద్రంలో నెక్ సహకారంతో ఎగ్ కార్ట్ లను పంపిణీ
- ఆర్టీసీ బస్సు… లారీ ఢీకొని 15 మందికి గాయాలు
- హక్కుల కోసం పోరాడిన సేవాలాల్ మహరాజ్: ఎమ్మెల్యే
- చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి నిధులతో రోడ్డు పనులు ప్రారంభం
- వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి: అదనపు డీజీపీ
- వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి: అదనపు డీజీపీ
- పోచంపాడ్ బాలికల గురుకులంలో లైంగిక వేధింపులు
- డాబా పై నుండి పడడంతో బీటెక్ విద్యార్థికి తీవ్ర గాయాలు
- కష్టం జీవులకు సుఖజీవన ప్రయాణం
- నేడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు
- మరిన్ని వార్తలు




