మెదక్
కేంద్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేఖంగా ఈ నెల 4న కళాశాలల బంద్
మెదక్: కేంద్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేఖంగా ఈ నెల 4న కళాశాలల బంద్కు పిలుపిస్తున్నట్లు ఎబీవీపీ పిలుపునిచ్చింది. బంద్కు అందరు సహకరించాలని కోరారు.
పౌష్టికాహార వారోత్సవాలు
మెదక్: కొండపాక మండలంలోని గ్రామాలలో ఈ రోజు పౌష్ఠికాహార వారోత్సవాలు ప్రారంభమైనాయి. గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మైనార్టీ హాస్టల్ల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరెట్ ఎదుట ధర్నా
మెదక్: మైనార్టీ హాస్టల్ల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరెట్ ఎదుట బీస విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఫీజులపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలి:నారయణ
సిద్దిపేట: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారయణ సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థుల బోధనారుసుంపై సెప్టెంబర్ 3లోగా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.
తాజావార్తలు
- పర్వతగిరి మండల కేంద్రంలో నెక్ సహకారంతో ఎగ్ కార్ట్ లను పంపిణీ
- ఆర్టీసీ బస్సు… లారీ ఢీకొని 15 మందికి గాయాలు
- హక్కుల కోసం పోరాడిన సేవాలాల్ మహరాజ్: ఎమ్మెల్యే
- చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి నిధులతో రోడ్డు పనులు ప్రారంభం
- వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి: అదనపు డీజీపీ
- వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి: అదనపు డీజీపీ
- పోచంపాడ్ బాలికల గురుకులంలో లైంగిక వేధింపులు
- డాబా పై నుండి పడడంతో బీటెక్ విద్యార్థికి తీవ్ర గాయాలు
- కష్టం జీవులకు సుఖజీవన ప్రయాణం
- నేడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు
- మరిన్ని వార్తలు




