మాజీ జడ్పీటీసీ సభ్యుని మృతి
పూడూరు: పూడూరు మాజీ జడ్పీటీసీ పోచిరెడ్డి గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
పూడూరు: పూడూరు మాజీ జడ్పీటీసీ పోచిరెడ్డి గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
రంగారెడ్డి: శంషాబాద్ మండలం చింతపల్లి వద్ద రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికలోడ్తో వళ్తున్న 10 ఇసుక లారీలను సీజ్ చేశారు. వాహన యజమానులకు జరిమానా విధించారు.
వికారాబాద్: మండలంలోని ఐనాపూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సులను మంత్రి ప్రసాదకుమార్ ప్రారంభించారు. రెవెన్యూ సమస్యలతో పాటు స్థానిక సమస్యలను కూడా ఈ సదస్సుల ద్వారా పరిష్కరించనున్నట్లు చెరప్పారు.
రంగారెడ్డి: శంషాబాద్ మండలం చింతపల్లి వద్ద రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికలోడ్తో వెళ్తున్న 10 ఇసుక లారీలను సీజ్ చేశారు. వాహన యజమానులకు జరిమానా విధించారు.