రంగారెడ్డి

ఇసుక లారీ బోల్తా పడీ ఒకరి మృతి

పూడురు : మండలంలోని సోమాన్‌కుర్తి సమీపంలో సావిత్రి స్టీల్‌ ఫ్యాక్టరీ ముందు ఇసుక లారీ అదుపుతప్పి బోల్తా పడింది ఈఘటనలో పరిగి మండలంకల్లాపూర్‌కు చెందిన హరి 30 …

వ్యక్తి దారుణహత్య

  తాండూరు : ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన మండలంలోని ఓగీపూర్‌లో సోమవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన మాలదేవప్ప (52) ను గుర్తుతెలియని వ్యక్తులు …

బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

  శామీర్‌పేట: మండలంలోని రాజీవ్‌ రహదారిపై తెలుగునాడు విద్యార్థి పమాఖ్య ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన దిగారు. రాజీవ్‌ రహదారిపై నుంచి నగరం వైపు వెళ్తున్న జిల్లా సర్వీసులు …

బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

  శామీర్‌పేట: మండలంలోని రాజీవ్‌ రహదారిపై తెలుగునాడు విద్యార్థి పమాఖ్య ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన దిగారు. రాజీవ్‌ రహదారిపై నుంచి నగరం వైపు వెళ్తున్న జిల్లా సర్వీసులు …

నష్ట పరిహరం అందించాలని రైరుల నిరసన

  పూడూరు : మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌ కార్యక్రమాన్ని కోంతమంది రైతులు అడ్డుకున్నారు.పంట నష్ట పరిహరం ఇంకా అందలేదని రైతులు అదికారులను నిలదీశారు. …

బస్సుల కోసం విద్యార్థుల అందోళన

  శామీర్‌పేట : మండల కేంద్రంలోని రాజీవ్‌రహదారిపై తెలుగునాడు విద్యార్థి సమాఖ్య అద్వర్యంలో విద్యారుథలు అందోళనకు దిగారు. రాజీవ్‌ రహదారిపై నుంచి నగరం వైపు వెళ్లున్న జిల్లా …

బోంపల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో రైతు మృతి

  దోమ : విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన ఘటన దోమ మండలం బోంపల్లి గ్రామంలో ఈ ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నరసింహులు (26) తనకున్న …

విద్యాద్థులకు గుర్తింపు కార్డులు జారీ

  కూడూరు : కంకల్‌ గ్రామంలో జిల్లా పరిషత్‌ పాఠశాలలో సర్వదానిది అనే స్వచ్చంద స్వంస్థ అధ్వర్యంలో 500 మంది విద్యార్థులకు గుర్తింపు కార్డులు అందజేశారు. వీటితో …

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయలు

  పరిగి : రోడ్డు ప్రమాదంలో విద్యార్థులు గాయపడిన ఘటన పరిగిలోని పల్లవి విద్యాలయ సమీపంలో ఉదయం జరిగింది. దోమ మండలం మైలారం గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌, …

హైదరాబాద్‌లో తెలంగాణ కవాతు విజయవంతం చేయాలి

  పెద్దముల్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లో అదివారం నిర్వహించే తెలంగాణ కవాతును విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ మండాలాధ్యక్షుడు కోమ్ము గోపాల్‌రెడ్డి ప్రధాన కార్యదర్శి బోర్ర నర్సింహులు పెర్కోన్నారు. …