పొడి దుక్కులలో పత్తి విత్తనాలు పెట్టొద్దని వ్యవసాయ విస్తరణ అధికారి సందీప్ అన్నారు.శుక్రవారం మండలంలోని పెద్దముప్పారం గ్రామ రైతు వేదిక లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. …
లోక కల్యాణం కోసమే గ్రామాల్లో శ్రీరామ యజ్ఞాలు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర హనుమాన్ ప్రచారకుడు గాదెపాక శ్రీరాములు స్వామి అన్నారు.గురువారం రోజున వెంకటాపూర్ మండలం నల్లగుంట గ్రామం …
చందంపేట (జనం సాక్షి) జూన్ 8 వరంగల్ రైతు డిక్లరేషన్ ను ఈ రోజు నేరేడుగొమ్ము మండలంలో కచరాజుపల్లి బుగ్గతండా బచ్చపూర్ పెద్దమునిగల గ్రామాలలో రైతులతో ముఖాముఖి …
జనం సాక్షి, జూన్ 08,పానుగల్ జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనపై రాష్ట్ర బిజెపి పార్టీ దర్యాప్తు జరపాలని, అదేవిధంగా బాధిత కుటుంబానికి న్యాయం …
నల్లబెల్లి జూన్ 8 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందని నమ్మి టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే …
కెసిఆర్ నాయకత్వంలో అన్ని విధాలా అభివృద్ధి స్టేషన్ ఘనపూర్ , జూన్ 08, ( జనం సాక్షి ), తెలంగాణ రాష్ట్రంఏర్పడినతర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం …
ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా జిల్లాలో టెట్ పరీక్షలు సజావుగా , ప్రశాంత వాతావరణంలో నిర్వహించుటకు తగు ఏర్పాట్లు చేయవలసిందిగా జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ …