గులాబీ దళంలో పెరుగుతున్న జోష్ జనగామ,మార్చి14(జనంసాక్షి): దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో పాటు, 16 ఎంపి సీట్లు గెలవాలన్న లక్ష్యంతో …
జనగామ,మార్చి11(జనంసాక్షి): వచ్చే పార్లమెంట్ ఎన్నికల అనంతరం కేంద్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకపాత్ర పోషించనున్నారని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని …
ములుగు,మార్చి8(జనంసాక్షి): ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో పెసా గ్రామ సభలను ఏప్రిల్ 1వ తేదీలోగా నిర్వహించాలని ఐటీడీఏ పీవో చక్రధర్రావు కోరారు. 230 షెడ్యూల్డ్ గ్రామాల్లో గ్రామసభలు …
వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు టీచర్లకు ఆంగ్ల ప్రావీణ్యం కోసం శిక్షణ ములుగు,మార్చి8(జనంసాక్షి):ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిషు విూడియం పాఠశాలలను నిర్వహించాలని గిరిజన సంక్షేమ శాఖ భావిస్తుంది. …
-స్వగ్రామంలో అలముకున్న విషాదం వరంగల్,మార్చి5(జనంసాక్షి):రవళి మృతదేహాన్ని మంగళవారం స్వగ్రామం రామచంద్రాపురానికి తరలించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. రవళిని కడసారి చూసేందుకు రామచంద్రాపురానికి చెందిన ప్రజలు కాకుండా …
వరంగల్,ఫిబ్రవరి25(జనంసాక్షి): లక్కీ మిరప విత్తనాలు..నేడు జీవా కంపెనీ మిరప విత్తనాలు రైతులను నిండా ముంచాయి. ఈ విత్తనాలు మొలకెత్తక పోవడంతో ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వీటిని …
పన్నుల వసూళ్లపైనే అధికారు శ్రద్ద మండిపడుతున్న సామాన్యులు వరంగల్,పిబ్రవరి18(జనంసాక్షి): వరంగల్ నగరం సుందరీకరణ అలోచన ఎలా ఉన్నా పలు కాలనీల్లో సమస్యలు ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. కాలనీలో …
జయశంకర్ భూపాలపల్లి,ఫిబ్రవరి15(జనంసాక్షి): తాడ్వాయి మండలంలోని మేడారానికి భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చిన్నజాతరకు మరో నాలుగు రోజుల గడువు ఉండగా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు …