వరంగల్,జనవరి30(జనంసాక్షి): ఉద్యాన పంటలతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని, అందుకే రైతులందరూ ఆయా పంటల వైపు దృష్టిసారించాలని ఉద్యానశాఖ పీడీ అన్నారు. ఉద్యాన పంటల ద్వారా రైతులు …
ఓటర్లను ఆకట్టుకునే పనిలో అభ్యర్థులు జనగామ,జనవరి28(జనంసాక్షి): తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడడంతో పంచాయితీల్లో ప్రచారం వేడెక్కింది. చివరి రోజు సోమవారం జోరుగా ప్రచారం …
అభ్యర్థులకు అధికారుల హెచ్చరిక వరంగల్,జనవరి24(జనంసాక్షి): ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు సూచించారు. ఇప్పటికే సర్పంచ్, వార్డు అభ్యర్థులకు ఎన్నికల …
82 సర్పంచ్ పదవులకు నేడు ఎన్నిక దూరప్రాంత ఓటర్లను రప్పిస్తున్న అభ్యర్థులు జనగామ,జనవరి24(జనంసాక్షి): రెండో విడత ప్లలె పోరుకు సర్వం సిద్ధమైంది. రెండో విడతలో భాగంగా నాలుగు …
ఎస్టీకి కేటాయించడంపై గ్రామస్థుల ఆగ్రహం జనగామ,జనవరి24(జనంసాక్షి): ఈనెల 30న మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో సైతం నామినేషన్ల ఉపసంహరణ పక్రియ ముగియడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు …
జనగామ,జనవరి23(జనంసాక్షి): టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ప్రజల మద్దతుతో గెలిచిన సర్పంచ్లో గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని పాలకు ర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కెసిఆర్ లక్ష్యం …
కొత్త సర్పంచ్లకు కడియం హితవు వరంగల్,జనవరి23(జనంసాక్షి): నూతనంగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవకులుగా పని చేయాలని మాజీ డిప్యూటి సిఎం,ఎమ్మెల్సీ కడియం …
వరంగల్,జనవరి22(జనంసాక్షి): మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఏడాది పరీక్షలను పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. …
సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం జనగామ,జనవరి19(జనంసాక్షి): అభివృద్ధిని కాంక్షించే వారినే సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని, అప్పుడే ఆయా గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని జనగామ ఎమ్మెల్యే …
జనగామ,జనవరి18(జనంసాక్షి): రాష్ట్రంలోనే తొలిసారి బాలబాలికల్లో మానసిక, శారీరక వికాసానికి ఉపయోగపడే శిక్షణను ప్రారంభించారు. దీనిని నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోబోతున్నారు. సమాజంలో ప్రతికూల శక్తులను ఎదుర్కొనేలా వారిలో …