వరంగల్,ఫిబ్రవరి14(జనంసాక్షి): మహా శివరాత్రి పండుగ నేపద్యంలో నగరంలోని పలు ఆలయాలలో భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాటు చేయాలని కమిషనర్ రవికిరణ్ అన్నారు. హన్మకొండ వేయి స్తంభాల …
ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య జనగామ,ఫిబ్రవరి14(జనంసాక్షి): సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని స్టేషన్ ఘన్పూర్ …
వరంగల్,ఫిబ్రవరి9(జనంసాక్షి): తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందిస్తున్నామని ఉమ్మడి జిల్లా కార్మిక సంక్షేమాధికారి రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2017-18విద్యా …
వరంగల్,ఫిబ్రవరి9(జనంసాక్షి):మిరప రైతుకు క్వింటాకు రూ.15వేలు మద్దతు ధర కల్పించాలని అఖిలపక్షనేతలు డిమాండ్ చేశారు. మిర్చి ధరలు పడిపోతున్నా పట్టించుకోక పోవడం సరికాదని కాంగ్రెస్, టిడిపి, కమ్యూనిస్ట్ నేతలు …
సకాలంలో పరిష్కారం కావడం లేదన్న ఆందోళన జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి6 (జనంసాక్షి): భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి గాడితప్పుతోంది. అధికారులు ప్రజలకు …
వరంగల్,ఫిబ్రవరి7(జనంసాక్షి): వరంగల్ ఎనుమాముల మార్కెట్ ఎదుట గురువారం మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి రేటు పడిపోవడంతో ప్రధాన కార్యాలయం ముందు రైతులు ధర్నా చేపట్టారు. క్వింటాలుకు …
వ్యవయం కూడా తగ్గుతుందన్న అధికారులు జయశంకర్ భూపాల్పల్లి, ఫిబ్రవరి7 (జనంసాక్షి): భూగర్భ గనిలో అధిక లోతులో ఉన్న బొగ్గును వెలికి తీసేందుకు షాట్వాల్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. నిర్ధేశిత …
రైతులకు కుచ్చు టోపీ పెడుతున్న వైనం వరంగల్,ఫిబ్రవరి7(జనంసాక్షి): కంది రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ఎఫ్సీఐని రంగంలోకి …
మారనున్న పూర్వ ఓరుగల్లు ముఖచిత్రం నీటి కొరత తీరి పెరగనున్న భూగర్భజలాలు జనగామ,ఫిబ్రవరి5(జనంసాక్షి): మల్కాపూర్ గ్రామంలో రిజర్వాయర్ ఏర్పాటుతో వరంగల్ టౌన్ తోపాటు జనగామ ప్రాంతానికి కూడా …