జయశంకర్ భూపాలపల్లి,జనవరి17(జనంసాక్షి): వెంకటాపురం మండలంలోని కేశవాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆపార్టీ మండల అధ్యక్షుడు పోరిక హర్జీనాయక్ విలేకరులకు తెలిపారు. వీరుపంచాయితీ …
జనగామ,జనవరి3(జనంసాక్షి): రాష్ట్రంలో 93 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలన్నీ అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్ని తెరాస ప్రభుత్వం గుర్తించాలని సీపీఎం జిల్లా …
జనగామ,జనవరి3(జనంసాక్షి): వచ్చే హరితహారం కోసం ఇప్పటి నుంచే సిద్దం కావాలని డీఆర్డీవో సంపత్రావు ఉపాధి హావిూ అధికారులకు సూచించారు. జూన్ 15 వరకు ప్రతీ గ్రామంలోని నర్సరీల్లో …
అండగా నిలచి అన్ని ఎన్నికల్లో విజయం సాధించిపెట్టాలి ములుగు,జనవరి3(జనంసాక్షి): సిఎం కెసిఆర్ ఇచ్చిన హావిూ మేరకు జిల్లా కల ఫలిస్తోందని,జిల్లా ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయని మార్కెట్ కమిటీ …
వరంగల్,డిసెంబర్21(జనంసాక్షి): మార్కెట్లలో అమ్మకాలకు వచ్చే రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని మార్కెటింగ్ అధికారులు సూచించారు. మార్కెట్కు వచ్చే ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనుగోలు జరిగేలా …
వరంగల్,డిసెంబర్19(జనంసాక్షి): సేంద్రియ వ్యవసాయంపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని మామునూర్కు చెందిన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త జే నరసింహ సూచించారు. కృషి కల్యాణ్ అభియాన్ ఆధ్వర్యంలో …
వరంగల్,డిసెంబర్19(జనంసాక్షి): నిరుద్యోగ యువతీ, యవకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలను అందించేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రావిూణ కౌశల్ యోజన పథకం ఒక సదవకాశమని ప్రాజెక్టు …
వరంగల్,డిసెంబర్19(జనంసాక్షి): స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్కు అవకాశం ఇస్తే అనుకున్న దానికన్నా ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని మాజీ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రిగా …
సింగరేణి కార్మికులకు అధికారుల సూచన 23న కొత్తగూడెంలో ఆవిర్భావ వేడుకలు భూపాలపల్లి,డిసెంబర్19(జనంసాక్షి): సింగరేణి కార్మికులకు భార్య పేరున ఇంటి స్థలం ఉంటే రూ.10లక్షల వడ్డీ లేని రుణానికి …