ఎనభైకి పైగా సీట్లలో విజయదుందుభి వరంగల్ అర్బన్,డిసెంబర్8(జనంసాక్షి):ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమి ప్రభంజనం వీచిందని ప్రజలు ప్రజా కూటమికి బ్రహ్మారథం పట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి …
మళ్లీ టిఆర్ఎస్దే అధికారం అన్న చందూలాల్ ములుగు,డిసెంబర్4(జనంసాక్షి): మహాకూటమి పేరుతో కుట్రలు చేస్తున్నారని, ప్రజలు వారికి గుణపాఠం చెప్పాలని మంతరి చందూలాల్ కోరారు. గత ఎన్నికలకు ముందు …
వరంగల్,డిసెంబర్4(జనంసాక్షి): ఈనెల 7న జరిగే ఎన్నికలలో తెలంగాణ అంతటా తెరాస విజయం సాధించి మరోమారు సీఎంగా కేసీఆర్ పగ్గాలు చేపడతారని వరంగల్ పశ్చిమ అభ్యర్థి వినయ్ భాస్కర్ …
కమిషనర్ రవీందర్ వరంగల్,డిసెంబర్4(జనంసాక్షి): ఎన్నికల సమయంలో అవాంచనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ అన్నారు. ప్రశాంత వాతావారణంలో …
ప్రచారంలో పొన్నాల లక్ష్మయ్య జనగామ,డిసెంబర3(జనంసాక్షి ): కేసీఆర్ నాటకాల రాయుడని, ఒక వైపు ఎంఐఎంను బాహాటంగా సమర్థిస్తూ, మరో వైపు భాజపాతో అంతర్గతంగా ఒప్పందం చేసుకున్నారని సిఎం …
టీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ వరంగల్,డిసెంబర్1(జనంసాక్షి): తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన కొండా దంపతులు ఎక్కడా అభివృ ద్ధి చేయకుండా ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడి పరకాలకు …
ప్రజా కూటమితోనే తెలంగాణకు విముక్తి కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటూ పిలుపు వరంగల్,డిసెబర్1(జనంసాక్షి): తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని ప్రజాకూటమి అభ్యర్థులు పిలుపునిస్తున్నారు. …
జనగామ,అక్టోబర్24(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడిన పార్టీలు ఇప్పుడు మహాకుటమి పేరుతో ఏర్పడి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయని జనగామ టిఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి …